Day June 29, 2026

రూ.2వేల కోట్ల బ‌కాయిల విడుద‌ల‌

– ఉద్యోగుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ప్ర‌భుత్వం – గ‌త నెల 29న మొద‌టి విడ‌త‌లో రూ.2వేల కోట్లు విడుద‌ల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటిక  ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది.…

నిజాయతీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి

– డీజీపీ ఆనంద్ – డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: పోలీసు శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36మంది అధికారులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో సోమవారం పోస్టింగులు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ…

విజయ్‌ ‌ప్రభుత్వం కూలడం ఖాయం

– అది ఎంతో దూరం లేదన్న మాజీ సీఎం స్టాలిన్‌ ‌చెన్నై, జూన్‌ 29: ‌తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ ‌తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి జోసెఫ్‌ ‌విజయ్‌ ‌నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి…

అయోధ్య కేసులో నిందితుల ప‌క్షాన వాదించ‌బోం

– విరాళాల దుర్వినియోగం కేసులో అయోధ్య బార్‌ అసోసియేషన్‌ ‌నిర్ణయం అయోధ్య, జూన్‌ 29: అయోధ్య బార్‌ అసోసియేషన్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని బార్‌ అసోసియేషన్‌ ‌సోమవారం సంచలన తీర్మానం చేసింది. ఈ…

కొడంగల్‌లో 33వేల డూప్లికేట్‌ ‌ఓట్లు

– రేవంత్‌ ‌గెలిచింది ఆ ఓట్లతోనే – టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత  హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌దేశంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్‌’ ‌జరిగిందని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్‌ ‌నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని, ఈ విషయంపై…

గ్రామీణాభివృద్థి పథకాల్లో తెలంగాణ వెనుకబాటు

– కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 29: ‌గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా పథకాల అమలును పరిశీలించినప్పుడు ఇది కనిపించిందన్నారు. న్యూదిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ అధ్యక్షతన…

భారీ వర్షాలతో రైతు ఆశీర్వాద సభ రద్దు

– శిల్పకలా వేదికగా రేపు రైతు భరోసా నిర్వహణ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయ్యింది. వర్షాల కారణంగా సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మధిరలో జరగాల్సిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి సభలో మార్పులు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌శిల్పకళా…

చరిత్రాత్మక ప్రాజెక్టుగా మూసీ పునరుజ్జీవం

– అభివృద్ధి-మానవీయత సమన్వయంతో ముందుకు సాగుతాం – భూ సేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

దోపిడీనే బీఆర్ఎస్ పాల‌కుల సంస్కృతి

– లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లింది – మా సంస్కృతి మాధవ సేవ-మానవ సేవ  – రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెడతాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 29 : బీఆర్‌ఎస్ పాలకులు ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో…