ఆర్డీఎస్ ఆధునికీకరణ వేగం పెంచుతాం

– తుంగభద్ర జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడతాం – తుమ్మిళ్ల రెండో దశ పనులను వేగవంతం చేస్తాం – ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని…








