Day June 22, 2026

రాష్ట్ర‌ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు

– పదేళ్లలో భ్రష్టు పట్టించిన నేతలే చిల్లర రాజకీయాలు – హరీష్‌ ‌రావు, కెటిఆర్‌ల తీరుపై ఎంపీ చామల ఆగ్రహం – సీఎం విజన్‌తో రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారని కితాబు యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర, జూన్‌22: ‌రాష్ట్ర‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల…

భువనగిరి కోటకు పూర్వ వైభవం

– టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తాం – రోప్‌వే నిర్మించే అంశాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జూన్‌22:‌చరిత్ర కలిగిన పురాతన భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనికి పర్యాటక శోభ కల్పిస్తామని అన్నారు.  సోమవారం ఉదయం భువనగిరి ఖిల్లా పైకి రోప్‌ ‌వే నిర్మించే స్థలాన్ని…

యూరియా దొర‌క్క రైతులకు ఇక్క‌ట్లు

– బీఆర్ నేత హ‌రీష్‌రావుకు రైతుల‌ మొర‌ క‌డ్తాల్(అచ్చంపేట‌), ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని క‌డ్తాల్‌లో రైతులు మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు సోమ‌వారం మొర‌పెట్టుకున్నారు. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నామని..…

మీడియా పాత్ర కీలకమైనది

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ…

ఇంటింటికే చేరుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు

భట్టి విక్రమార్క

మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేయాలి మ‌హిళ‌ల‌కు స‌మానావ‌కాశాలు పార్టీకోసం శ్ర‌మించిన మ‌హిళా నేత‌ల‌కు అండ‌ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ చేరుతోందని, ఈ అద్భుత ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ…

మ‌రింత వేగంగా ‘సాదాబైనామా’ల ప‌రిష్కారం

– ప్ర‌తి మండ‌లంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలుకు యోచ‌న – ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్‌బుక్‌ల జారీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార- పౌరసంబంధాల శాఖ మంత్రి…

అన్ని వ‌స‌తుల‌తో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయండి…

IAF

కార్గో.. ఎంఆర్‌వో వ‌స‌తులు క‌ల్పించాలి హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలం దేవ‌ర‌క‌ద్ర‌లో డీఆర్‌డీవో ప్రాజెక్టు మంజూరు చేయండి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు భూములు బ‌ద‌లాయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సీఎం దిల్లీ, జూన్​ 22 : భార‌త వాయు సేన (IAF) ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్న…