Day June 22, 2026

ఎస్‌ఐఆర్‌పై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ఎస్‌ఐఆర్ అనేది ఓటరు జాబితాను స్వచ్ఛంగా, పారదర్శకంగా, కచ్చితత్వంతో రూపొందించేందుకు చేపట్టే సాధారణ ఎన్నికల ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. మల్కాజ్‌గిరి బీజేపీ కార్యకర్తల ఎసఐఆర్ వర్క్‌షాప్‌లో ఆయన ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఆర్‌ఎస్,…

డ్ర‌గ్స్ కు దూరంగా వుంటేనే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

– డీజీపీ సి.వి. ఆనంద‌ర్‌ – ‘యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్’ ప్రారంభం – 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం దేశ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ సి.వి.…

ఖతార్‌ ‌గ్యాస్‌ ‌క్షేత్రంలో భారీ పేలుడు

– 54మందికి తీవ్ర గాయాలు.. 18మంది ఆచూకీ గల్లంతు ఖతార్‌,‌జూన్‌22: ‌ప్రపంచ గ్యాస్‌ ‌వాణిజ్యానికి ఆయువుపట్టు వంటి ఖతార్‌ ‌రస్‌ ‌లఫాన్‌ ‌క్షేత్రంలో బర్జాన్‌ ‌ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది గాయపడగా.. 18మంది జాడ గల్లంతైంది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే పేలుడుకు…

మాస్కోపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

-‌ డ్రోన్‌లతో వరుస దాడులు.. రష్యా ఉక్కికిబిక్కిరి మాస్కో, జూన్‌ 22 :‌ రష్యాపై ఉక్రెయిన్‌ ‌భీకర దాడులు కొనసాగిస్తోంది. మాస్కో, దాని పరిసరాల ప్రాంతాలే లక్ష్యంగా ఆదివారం వందల డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో దాదాపు 60 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ఎయిర్‌ ‌డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని నాలుగు విమానాశ్రయాలు మూతపడ్డాయి.…

ప్రతీ ఓటును కాపాడాలి.. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

– ఓటు హక్కుపై దాడిని కాంగ్రెస్‌ ‌తిప్పికొడుతుంది  – ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. ఇంటింటికీ వెళ్లాలి – వరంగల్‌ ‌పశ్చిమ బీఎల్‌ఏల అవగాహన సదస్సులో పీసీసీ చీఫ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి ‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటీ, వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో హంటర్‌ ‌రోడ్డులో సోమవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్‌…

చిట్టినాయుడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు

– ఇబ్బంది పెట్టిన ప్రతీ ఒక్కరికీ సమాధానం ఇస్తా – వర్ధన్నపేట కార్యకర్తల భేటీలో మాజీమంత్రి కేటీఆర్ హెచ్చరిక వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 22: వచ్చే ఐదేళ్లు ఎవ్వరినీ మరచిపోమని, సీఎం చిట్టి నాయుడును అస్సలు వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్…

సింధు జలాలపై అవసరమైతే యుద్దం

– భారత్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం – పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు ఇస్లామాబాద్‌,‌ జూన్‌ 22: ‌సింధు జలాల కోసం అవసరమైతే భారత్‌తో యుద్దం చేస్తామని పాక్‌ ‌ప్రగల్భాలు పలికింది. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్‌ ‌స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్‌ ‌రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.…

కేరళ తరహాలో కళాకారులను ప్రోత్సహించాలి

– ఘనంగా ‘అర్థనారీశ్వరం’ జాతీయ నృత్యోత్సవం – కళాకారులను సత్కరించిన భట్టి, జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్రంలో ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడుకుంటూనే కళాకారులకు ఉపాధి కల్పించేలా దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సోమవారం…