Day June 13, 2026

మగ్గం చప్పుళ్ల మధ్య నలుగుతున్న నేతన్న

– 12 గంటల శ్రమ.. హక్కుల కోసం నిరంతర పోరాటం – ప్రభుత్వ ఆర్డర్లతో ఊరట – వర్కర్‌ ‌టు ఓనర్‌ ‌పథకంపై ఆశల చూపులు – అభివృద్ధి  కార్మికుల జీవితాల్లోనూ కనిపించాలి సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర జూన్‌ 13: ‌సిరిసిల్ల అంటేనే మరమగ్గాల పట్టణం. తరతరాలుగా నేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు…

షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్‌ ‌నోటీస్‌

– మహిళలను కించపరిచేలా వ్యాఖ్యల వ్య‌వ‌హారంలో ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీపై ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్‌ ‌వైరల్‌ ‌కావడంతో పార్టీ హై కమాండ్‌ ‌చర్యలకు దిగింది. ఈ…

అసోంలో కుప్పకూలిన వైమానికదళ విమానం

– ఐదురుగు వైమానికి సిబ్బంది మృతి  గౌహతి, జూన్‌ 13: అసోంలోని జోర్హాట్‌ ‌వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 ‌రవాణా విమానం ఎయిర్‌బేస్‌ ‌లోపల ల్యాండ్‌ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.…

15న తెరుచుకోనున్న పాఠశాలలు

– స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన – ఫిట్‌నెస్ ‌లేక‌పోతే క‌ఠిన‌ చ‌ర్య‌లు – జాయింట్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కమిషనర్‌ ‌చంద్రశేఖర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ఈ ‌నెల 15 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. 12 ‌నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి. ఈ క్ర‌మంలో ప్రైవేట్‌…

ఫ్రాన్స్‌లో జీ-7 దేశాల సదస్సు

– ఫ్రాన్స్, ‌స్లోవేకియాలలో మోదీ పర్యటన న్యూదిల్లీ, జూన్‌ 13:‌ భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, ‌స్లోవేకియాలలో పర్యటించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 దేశాల సదస్సులో కూడా పాల్గొంటారు. ఇందుకోసం న్యూదిల్లీ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి ప్రధాని…

పటాన్‌చెరులో భారీ సైబర్‌ ‌మోసం

– విశ్రాంత ఉద్యోగిని భయపెట్టి రూ.58.94 లక్షల లూటీ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 13 : పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత పైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు. బాధితుడికి ప్రవీణ్ కుమార్, రాజేష్…

ఫోన్ ట్యాపింగ్‌.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో ఆయన స్టేట్‌మెంట్‌ను ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ శ‌నివారం రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు.…

బీజేపీ కుట్రలకు మీనాక్షి బలి

– కేసు లేకున్నా నామినేషన్ తిరస్కరణ : మహేశ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వేసిన నామినేషన్ తిరస్కరణ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ…

సింగరేణిపై దృష్టి పెట్టండి

– అవకతవకల వార్తలు పరిశీలించి చర్యలు తీసుకోండి – ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణి సంస్థలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు, వార్తలు ప్రచురితమయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు.…