పాఠశాలల మూసివేత అమానుషం
– సీఎం ఈ చర్యను ఉపసంహరించుకోవాలి -విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి – నిరుపేదలకు విద్యను దూరం చేయవద్దు – తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : బెంగళూరులో “ది హిందూ” పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి…



