రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

– 136కు పైగా గొర్రెల మృత్యువాత దేవరకొండ, ప్రజాతంత్ర, జూన్ 3: డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు పరిధిలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో 136 పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా…







