Day June 3, 2026

శాస్త్రీయంగా భూముల విలువల సవరణ

క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయం ఈ నెల 5 నుంచి అమలు: – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నచోట్ల క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5…

ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

అవకాశాలను అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం ‘థెరానిమ్ బయోలాజిక్స్ణ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 3 : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా…

తెలంగాణతో తురింగియా భాగస్వామ్యం

టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం తెలంగాణ రైజింగ్ విజన్‌పై జర్మనీ ప్రతినిధుల ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం…

రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు? 

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…

విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి భారీ ఆర్థిక భరోసా

– మృతుడి భార్యకు ప్రమాద బీమా చెక్కు అందజేత హైదరాబాద్, ప్రజాభవన్, జూన్ 3 : ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు లైన్‌మన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ మృతిచెందగా ఆయన సతీమణి స్వప్నకు రూ.కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో బుధవారం అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో…

ఇది నాలుగు కోట్ల ప్రజల ‘అయ్య జాగీరే’!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నాటి ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అంతకుమించి తెలంగాణ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు  సభ పెట్టాలనుకున్న జనసేనకు హైకోర్టులో షాక్‌ ‌తగిలింది. హైకోర్టులో వేసిన హౌస్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం  మధ్యాహ్నం…

జాతీయ పార్టీల హైకమాండ్ మార్కు రాజకీయం

” భారత రాజకీయ చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోతే చివరకు రాష్ట్రాలను కోల్పోతాయి. రాష్ట్రాలను కోల్పోయిన పార్టీలు క్రమంగా జాతీయ ప్రభావాన్ని కూడా కోల్పోతాయి. కాంగ్రెస్ గత మూడు దశాబ్దాల ప్రయాణం దీనికి సాక్ష్యం. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చను కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు…

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…