Day May 29, 2026

ఎస్‌ఐఆర్‌తో సమస్యే

– ఆదివాసీల, వలస కార్మికుల ఓట్లు పోకూడ‌దు – పీసీసీ కమిటీల సమావేశాల్లో రేవంత్‌రెడ్డి  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంశం లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావచ్చునని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది వలస వెళ్లారని, వారి ఓట్లు పోకుండా జాగ్రత్త…

‘మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్’

– మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి – అందు కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్‌ల ప్రారంభం – మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : మహిళల చేతుల్లో బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాదు.. పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…

వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ నియంత్రించే ఆలోచనా ?

Is This a Ploy to Avoid Free Electricity for Agriculture?

తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయ విద్యుత్‌ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని, మూడు గంటల సరఫరా సరిపోతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఎదుట రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం…

బొద్దింక “బౌద్ధిక “ధర్మం!?

cacroach

 “దికు మొక్కు లేని జనం ఒక్కొక్కటి అగ్ని కణం అయి లేచినప్పుడు , సంక్షోభం అనే కాలం సుడి తిరుగుతూ వస్తున్నప్పుడు, దిక్కులు పిక్కటిల్లే” ఆజాదీ”నినాదం ఉత్త డొల్ల కాదు.దేశ యువత కలఅది, ఆకలి, ఆర్తనాదం, అవమానం ఏదో ఒకనాడు వెల్లువ ఎత్తక మానదు.అందుకు చిన్న సంకేతమే ఈ తిరుగుబాటు ‘బౌద్ధిక ‘బొద్దింక!?”   అశాంతి నుండి…

తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌..!!

“దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచి దేశ రాజకీయాలనే కాదు ఆలీనోద్యమంతో ప్రపంచ రాజకీయాలను కూడా ఒకానోక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శాసించింది. అయితే ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి,నేడు అధోగతి అన్నట్లు తయారైంది. ఏ అంతర్గత ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిపైనా అయిన విమర్శలు చేసే స్వేచ్చ వంటి అంశాలే కాంగ్రెస్‌కు బలమని ఆ పార్టీ హైకమాండ్…

ఒక కార్డు.. ఎన్నో సేవలు

– ప్రభుత్వ సేవల్లో పారదర్శకతకే యూనిఫైడ్ కార్డు – సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు…

ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం

– సవాల్‌ను స్వీకరించే దమ్ముందా కేటీఆర్? – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్ అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. అదే హైదరాబాద్‌లో…

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్ ప్రోగ్రాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తన స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఒక వారపు ఉచిత ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా…

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 29 : దేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) అనే సిద్ధాంతంతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట లో శుక్రవారం జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని…