Day May 29, 2026

సామాన్యుడి రథం.. సంక్షోభాల పథం

– ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్   – ‘మహాలక్ష్మి’తో పెరిగిన రద్దీ – సకాలంలో అంద‌ని రీయింబర్స్‌మెంట్‌ – 43 వేల మంది కార్మికుల భవిష్యత్తు – వేల కోట్ల అప్పుల భారం – రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు           …

లారీ ఢీకొని ముగ్గురు కర్ణాటక వాసుల మృతి

– వనపర్తి జిల్లాలో ప్రమాదం వనపర్తి, ప్రజాతంత్ర, మే 29; జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మల్లపల్లి వద్ద చోటుచేసుకుంది. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపైన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు…

పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం

– 11మంది మృత్యువాత – ఆందోళనకరంగా పలువురి పరిస్థితి పుణె, మే 29: మరోమారు కల్తీ మద్యం కాటేసింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి…

ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు లేవు

– 80శాతం ధాన్యం కుప్పలు పేరుకున్నాయి – బీజేపీ భరోసా యాత్రలో అసలు విషయాలు గమనించాం – సిఎం రేవంత్ కు అధికారులపై పట్టు లేదన్న ఏలేటి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 29: రాష్ట్రంలో రైతాంగం పడుతున్న బాధలు తెలుసుకునేందుకు ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టామని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత…

మేధో తెలంగాణ కోసం కృషి

– ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో యువతకు ప్రోత్సాహం – పోటీ పరీక్షల్లో సమాకాలీన వార్తా విశ్లేషణల కోసం ‘వార్షిక‘ విడుదల – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే యువత ఆశలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమం,…

చర్లపల్లి జైలుకు భగీరథ్ తరలింపు

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే29: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత పోలీసులు అత‌డిని మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్, స్నాప్ చాట్‌ లలో చాటింగ్ లకు సంబంధించి కొన్ని…

విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఇబ్బందులుండొద్దు

– నిబంధనలకు విరుద్ధమైతే ముందే నోటీసులివ్వాలి – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావని, అవి…

గాదె వెంకట్ రెడ్డి మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి గామరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.…

గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

– ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ – పేదలకు కార్పొరేట్‌స్థాయి విద్య ప్రభుత్వ లక్ష్యం – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ…