Day May 29, 2026

ప్రభుత్వ సేవల్లో పారదర్శకతకే యూనిఫైడ్ కార్డు

– ఉన్నతాధికారుల సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి తీసుకురావాలని,…

ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం

– సవాల్‌ను స్వీకరించే దమ్ముందా కేటీఆర్? – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్ అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. అదే హైదరాబాద్‌లో…

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్ ప్రోగ్రాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తన స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఒక వారపు ఉచిత ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా…

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 29 : దేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) అనే సిద్ధాంతంతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట లో శుక్రవారం జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని…

5 నుంచి చేనేత, వస్త్రాల ఎగ్జిబిషన్

– హైటెక్స్‌లో ‘థ్రెడ్ పోచంపల్లి’ – యాదాద్రి-భువనగిరి జిల్లా పర్యాటకం కోసం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన గొప్ప సాంస్కృతిక వస్త్రాలు(పోచంపల్లి) థ్రెడ్ పోచంపల్లి పేరుతో హైదరాబాద్ నగర నడిబొడ్డుకు రానున్నాయి. చైతన్యవంతమైన నగర వినియోగదారులకు, గ్రామీణ చేతివృత్తి కళాకారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు మూడు రోజులపాటు ఒక…

తెలంగాణకు కేంద్రం నిరంతర సహకారం

– కాజీపేటలో 200 ఇంటర్ సిటీ రైళ్ల తయారీకి రంగం సిద్దం – ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్…