Day May 29, 2026

5 నుంచి చేనేత, వస్త్రాల ఎగ్జిబిషన్

– హైటెక్స్‌లో ‘థ్రెడ్ పోచంపల్లి’ – యాదాద్రి-భువనగిరి జిల్లా పర్యాటకం కోసం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన గొప్ప సాంస్కృతిక వస్త్రాలు(పోచంపల్లి) థ్రెడ్ పోచంపల్లి పేరుతో హైదరాబాద్ నగర నడిబొడ్డుకు రానున్నాయి. చైతన్యవంతమైన నగర వినియోగదారులకు, గ్రామీణ చేతివృత్తి కళాకారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు మూడు రోజులపాటు ఒక…

తెలంగాణకు కేంద్రం నిరంతర సహకారం

– కాజీపేటలో 200 ఇంటర్ సిటీ రైళ్ల తయారీకి రంగం సిద్దం – ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్…