Day May 22, 2026

యూఎల్‌సీ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, మే 22: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (యూఎల్‌సీ) వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆయనకు చెందిన ఎనిమిది ఇండ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను వంశీమోహన్ భారీ ఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై ఏసీబీ కేసును నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. శేరిలింగంపల్లిలోనేగాక…

పెరుగుతున్న ఎండల తీవ్రత

– వడదెబ్బతో భూపాలపల్లిలో నలుగురు మృతి వరంగల్, మే 22: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్ప్పుల కొలిమిలా మారింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్(45), మొగుళ్లపల్లి…

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం రోల్ మోడల్

– పౌర సేవలు మరింత చేరువయ్యేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ – నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్‌ అనుసంధానానికి ‘ఎకో సిస్టం’ – డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా…

భూదాన్‌ భూములపై ఈ’ఢీ’

– అమోయ్‌ విచారణతో వెలుగుమట్ల అక్రమార్కుల్లో వణుకు ఖమ్మం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న భూదాన్‌ భూముల కుంభకోణం వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ, అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆచార్య వినోబాభావే నాడు పేదల సాగు, గూడు కోసం సేకరించిన పవిత్రమైన భూదాన్‌ భూములను కొందరు…

ఎంబీబీఎస్ విద్యార్థిని గౌరికి రామన్న భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నర్సింహ కుమార్తె గౌరి వైద్య విద్య‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించ‌గా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించడం, చదివించడం కష్టసాధ్యంగా…

అదనపు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టాలి

– బడ్జెట్ లక్ష్యాలను అందుకోవాలి – కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బ్జడెట్ అవసరాలకు అను గుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి…

కొందరికేనా రిజర్వేషన్లు.. మిగతా వారి సంగతి?

– ఇలా అయితే దేశం వాటినుంచి బయటపడేనా? – ఐఏఎస్ తల్లిదంద్రుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా – సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, మే 22: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరే వీటిని పదేపదే అనుభవించడం ద్వారా మిగతావారికి అడ్డుపడుతున్నారని అభిప్రాయపడింది. గతంలో సీజేఐగా పనిచేసిన బీఆర్ గవాయ్ కూడా ఇలాగే…

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రాక

– ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.100 కోట్ల వ్యయం కాగల పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం యాదగిరిగుట్ట విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే…

వివాదాస్పదంగా త్రిభాషా విధానం

– సుప్రీం కోర్టులో పిల్ దాఖలు న్యూదిల్లీ, మే 22: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ స్‌ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఇప్ప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.…