Day May 22, 2026

భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం

Telangana’s Role Is Crucial in India’s Digital Economy

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతున్న ఈ కాలంలో, భారతదేశం ఒక విశేషమైన మార్పుకు నాంది పలికింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగడం విశేషం. యూపీఐ చెల్లింపులు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆధార్‌,…

విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి రాజీనామా

 – పదవీ కాలం మరో 4 నెలలు ఉన్న‌ప్ప‌టికీ.. – ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: తెలంగాణ విద్యా రంగంలో సంచలనం చోటుచేసుకుంది. విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్…

కుళ్లును ప్రశ్నిస్తున్న ‛జిల్లపురుగు’!

– వ్యంగ్య అస్త్రాల‌తో వ్యవస్థాగత తిరుగుబాటు – సుప్రీంకోర్టు వ్యాఖ్యల సెగ.. నిరసన ప్రతీకగా మారిన ‘బొద్దింక’ – మీమ్స్ నుండి మేనిఫెస్టో దాకా.. రాజకీయాల వైపు కాక్రోచ్ జనతా పార్టీ? – డిజిటల్ విప్లవంతో భారతీయ జెన్ జెడ్ రాజకీయ పరిపక్వత ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైద‌రాబాద్  –––––––––––––––––––––––––––––––––– భారతదేశ రాజకీయ చరిత్రలో సంప్రదాయ…

అన్నదాతల అవస్థలు పట్టని ప్రభుత్వం

– టీఆర్ఎస్ నాయకుడు కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు…

స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు ‘స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్’

– 500 విద్యా సంస్థలతో సైబరాబాద్ పోలీసుల సమావేశం – ప‌రిష్కార మార్గాల‌పై చ‌ర్చ‌ =శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 22 : సైబరాబాద్ పరిధిలో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్…

మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్ – బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమ…

వీళ్ళ నాలికలు చాలా పొడవు!? 

డైవర్టేషన్ పాలిటిక్స్ చేయడం కూడా కనాకష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో సోయి,సొరంపులేని మాటలతో స్థాయిని మరిచి పాలకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒక్కోసారి మాట్లాడేది వారేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈమాటల మాటున దాగిన మర్మమేమి?అమాత్యా!  రాచరిక వ్యవస్థ లో ప్రభువుల నోట ఏమాట వస్తుందో ఆమాటేశాసనం. ఆమాటేచెల్లుబడి. అది ఎవరికి మోదమో? ఎవరికి ఖేదమో?అర్థం…

‘నీట్’ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్ 

– ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు  ముంబయి, మే 22: ‘నీట్’ గెస్ పేపర్‌ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన హాస్పిటల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ మనోజ్ శిరూరేకు ఇప్పటికే అరెస్టయిన ఎన్టీఏ కమిటీలో సభ్యుడైన పూణెకు…

కేంద్రానికి ఆర్‌బీఐ శుభవార్త

– రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన ముంబయి, మే 22: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.87 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆర్‌బీఐ ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ప్రస్తుత…