Day May 16, 2026

యువ‌తిని హత‌మార్చిన ప్రేమోన్మాది

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 16: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ దుర్మార్గుడి ప్రేమకు యువతి బలి అయింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జడ్చర్లలో ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యువతిని కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రేమోన్మాది శనివారం బస్సు దిగి వెళ్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా…

బండి భగీరథ్ కేసులో విభిన్న కోణాలు!?

“రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి…

ఉగ్రవాదులను ఉసిగొల్పితే అంతే సంగతులు

– ప్రపంచ పటంలో పాక్ ఉండదు – పాక్‌ను నేరుగా హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ద్వివేది న్యూదిల్లీ, మే 16: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్…

కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి

KTR

– ప్రతీ ఒక్కరిలో అదే ఆలోచన – ‘సర్ ’లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలి – సనత్‌నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : సాధారణంగా జరిగే ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమం(ఎస్ ఐ ఆర్)పై బీజేపీ అనేక వివాదాలు సృష్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

జూన్ 25 నుంచి ‘సర్’ ప్రక్రియ

– ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల పరిశీలన – సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: దేశవ్యాప్తంగా ‘సర్’ పక్రియ ప్రారంభమైందని, రాష్ట్రంలో జూన్ 25 నుంచి ఈ పక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోలు ప్రత్యేక సర్వే చేస్తారన్నారు. ప్రతి వోటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ…

22 నాటి మ్యాచ్ కోసం నకిలీ యాప్‌లు

– జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ఉప్పల్ వేదికగా ఈనెల 22న జరగనున్న ఎసఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్…

తైవాన్‌పై మాట మార్చిన ట్రంప్

– చైనా పర్యటన తరవాత వైఖరిలో మార్పు వాషింగ్టన్, మే 16: తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యే.. ఈ ద్వీపం చైనాకు కేవలం 95…

అంత్య పుష్కరాలకు 40 లక్షల మంది రావ‌చ్చు

– ఏర్పాట్లపై మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు, సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: కాళేశ్వరంలో ఈనెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షలమంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున అందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా  కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖల…

విదేశీ పర్యటనలపై పన్ను అంటూ కథనాలు

– ఓ టీవీ ఛానల్ కథనంపై మోదీ స్పందన – అలాంటిదేమీ లేదంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్ న్యూదిిల్లీ, మే 16 : విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జి విధించేందుకు యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆ కథనంలో నిజం లేదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా…