Day May 16, 2026

రేప‌టినుంచి ఉప్పల్‌-వరంగల్ రహదారి మూసివేత

– ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైవోవర్ పనుల కార‌ణంగా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి ఉప్పల్ రింగ్ రోడ్డులోని వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. అందువల్ల ప్రస్తుతం జీహెచఎంసీ ఉప్పల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్,…

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం వాటా ఇవ్వాలి

– ఇవ్వకపోతే మేమే భరిస్తాం – 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – ఈనెల చివరిలోగా భూముల విలువల సవరణ – మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: రాష్ట్రం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథ‌కం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ…

18 నుంచి క్రీడా, పర్యాటక వారోత్సవాలు

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్ర మంలో భాగంగా ఈనెల 18 నుండి 23వ తేదీ వర కు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈకార్యక్రమాల…

నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రదానోత్సవం

– ముఖ్య అతిథిగా మాజీ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ ఆసఫ్ సయీద్ – నసీమ్ ఆరిఫీ మోనోగ్రాఫ్ ఆవిష్కరించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 ఉర్దూ భాష, సాహిత్యం, జర్నలిజం రంగాల అభివృ ద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు నసీమ్ ఆరిఫీ సేవలు చిరస్మరణీయమని…

ప్ర‌ధాని తొమ్మిది సూత్రాల వెనుక ప‌టిష్ట వ్యూహం

  “వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ లావాదేవీలు, ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడం అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ మరియు సైబరాబాద్‌లోని సాంకేతిక పరిజ్ఞానం గల పట్టణ వోటర్లను లక్ష్యంగా చేసుకున్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.  భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు,అసెంబ్లీ ఎన్నికలకు ముందు పట్టణ వోటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక మలుపు.” …

పగటి కలలు కంటున్న సీఎం రేవంత్

– ఎంపీ అరుణ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 :ముఖ్యమంత్రిగా 2034 వరకు తానే ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక…

మలక్‌పేట, ఉప్పుగూడ స్టేషన్లకు పూర్వ వైభవం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : మలక్‌పేట్, ఉప్పుగూడ స్టేషన్లను గతంలో వేలాదిమంది ప్రజలు ఉపయోగించుకునే ముఖ్యమైన స్టేషన్లు. కాలక్రమేణా వాటి ప్రాధాన్యత తగ్గినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆధునిక సదుపాయాలతో వీటిని పునరుద్ధరిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మýక్‌పేట ఉప్పుగూడ రైల్వే…

మహిళల ఆర్థిక స్వావలంబనకు వేదిక ‘స్త్రీ నిధి’

– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – స్త్రీ నిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : స్త్రీనిధి సంస్థ మన ఇల్లు వంటిది.. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…