Day May 16, 2026

సెమీ కండక్టర్ల విషయంలో దూసుకెళ్తోన్న భారత్

– యూనికార్న్ సంస్థలు వందకు చేరాయని ప్రకటన – నెదర్లాండ్స్ పర్యనటలో ప్రధాని మోదీ – మన సంస్కృతీ సంప్రదాయాలు చిరస్మరణీయమని కితాబు న్యూదిల్లీ, మే 16: భారత దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, సెకండక్టర్ల విషయంలో కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.…

2027 డిసెంబరుకు దేవాదుల పూర్తి

– 38.16 టీఎంసీలతో 5.57 లక్షల ఎకరాలకు నీరు – రూ.6,016 కోట్లతో ప్రారంభం.. సవరించిన అంచనాలతో రూ.18,400 కోట్లు – ఇప్పటివరకు ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ.14,422 కోట్లు – ఇప్పటికే 87.70 శాతం పనులు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : రాష్ట్ర…

యువతను కబళిస్తున్న ‘సైలెంట్ కిల్లర్’

– 30-45 ఏళ్ల వయసులోనే హైబీపీ! – జీవనశైలి ఒత్తిడే ప్రధాన కారణం – లక్షణాలు లేకుండానే అవయవాలు దెబ్బతినే ప్రమాదం – ముందస్తు పరీక్షలే రక్షణ – కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: భారత దేశంలో గుండె సంబంధిత రిస్క్ ప్రొఫైల్లో ఆందోళన కలిగించే మార్పులు కనిపిస్తున్నాయని కేర్…

ఫామ్ హౌజ్ లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 16: మొయినాబాద్ ఫామ్ హౌస్ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారి మృతదేహాలను పరిశీలించారు. అయితే, మృతులను తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధులుగా పోలీసులు గుర్తించారు.…

‘నీట్’ పేపర్ లీకుకు మరొకరు బలి

– ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు జయపుర, మే 16: నీట్`యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీక్ వల్ల పరీక్ష రద్దవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన ఇద్దరు సోదరులతో…

పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

– ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం – ధరల పెంపు దారుణం అంటూ ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే16: పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర…

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ న్యూదిల్లీ, మే 16: సంచలనం సృష్టించిన ‘నీట్ ’ ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ’ఎక్స్’లో పోస్ట్…

ముదిరాజ్ వర్గానికి న్యాయం చేయాలి

– బీసీ-ఎలోకి మార్చాలని విద్యాసంతుల వేదిక డిమాండ్ – ముదిరాజ్ సింహావలోకనం రాష్ట్రస్థాయి సమాలోచన సదస్సుకు ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముదిరాజ్, ముత్తరాసి, తెనుగోళ్లు వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యాసంతుల వేదిక ఆందోళన…

పోలీసుల ఎదుట లొంగిపోయిన భగీరథ్!

– హైకోర్టు బెయిల్ నిరాకరణ.. – లుకౌట్ నోటీసుల జారీతో ఉచ్చు బిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న పోక్సో కేసులో శనివారం రాత్రి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న్యా యవాదుల సమక్షంలో…