Day May 13, 2026

బంగారం, వెండిలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

– 6 నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం న్యూదిల్లీ, మే 13: బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తాజాగా పెంచింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను 5 శాతానికి పెంచింది. దీంతో మొత్తం దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. గతంలో ఇది…

వేసవి దుక్కి.. భూమికి బలం, రైతుకు లాభం!

– కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ – నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల – వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల – సాగు ఖర్చులో తగ్గుదల అవకాశం – పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పంట కోత అనంతరం భూమిని…

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు

– ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు ధరలు పెంచక తప్పదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చన్నారు. స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్…

చమురు సంక్షోభంతో పొదుపు మంత్రం

– కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గించిన ప్రధాని – అదే బాటలో హోం మంత్రి అమిత్ షా, పలువురు సీఎంలు న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా వృథా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధాని…

పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో  ఆయనపై పోక్సో కేసు నమోదు అయిన విషయం విదితమే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు…

విజ‌య్.. విన్న‌ర్‌

~ విశ్వాస పరీక్షలో 144 మంది మద్దతు ~ బల పరీక్షను బహిష్కరించిన డీఎంకే ~ అన్నాడీఎంకే చీలిక వర్గం టీవీకేకు అనుకూల ఓటు ~ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటా : సీఎం విజయ్ చెన్నై, మే 13: తమిళనాడు అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ‌లో సీఎం విజ‌య్ నెగ్గారు. బుధవారం జరిగిన బలపరీక్షలో 144 మంది…

కఠిన చర్యలు తీసుకుంటాం

~ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు ~ బక్రీద్ సందర్భంగా పోలీసు అధికారులతో వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్…

సాధారణ శ్వాస.. సులభంగా మాట

– కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అరుదైన శ్వాసనాళ చికిత్స – మూసుకున్న శ్వాసనాళాన్ని తెరిచి మళ్లీ శ్వాస, మాట సామర్థ్యం కల్పన – అడ్వాన్స్‌డ్ రిజిడ్ బ్రోంకోస్కోపీ, సిలికాన్ స్టెంట్‌తో విజయవంతమైన చికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలలతరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ సరిగా మాట్లాడలేని 60…

ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

– ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ – ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉబెర్ సీఈవో హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.…