Day May 9, 2026

బేటీ బచావో’ నినాదం ఎటు పోయింది?

BRS leader KTR criticizes Modi and Rahul

బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు.. ప్రధాని ఎందుకు స్పందించరు? బాధితురాలిపైనే రివర్స్ కేసులా? తెలంగాణ‌లోనూ జంగిల్ రాజ్ స‌ర్కారు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య అసహ్యకర ఒప్పందం! మోదీ, రాహుల్‌లపై బీఆర్ఎస్ నేత‌ కేటీఆర్ విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 9:  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక…

15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళల పెంపు

Sub-Registrar offices

భూముల ధరల సవరణ నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల డిమాండ్  స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంపునకు ఆదేశం మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 9 : రాష్ట్రంలో భూముల ధరల సవరణ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల…

రాష్ట్రంలో పంట మార్పిడికి ఇదే సరైన సమయం

Thummala Nageshwar Rao

వరి వద్దు.. ఉద్యాన పంటలకే మొగ్గు పంట మార్పిడిపై మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక వొచ్చే మూడేళ్లలో 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి లక్ష్యం  కొత్తగా మరో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక  కేంద్ర విత్తన చట్టంలో మార్పులు చేయాలి: మంత్రి తుమ్మల డిమాండ్ రామగుండం యూరియాలో 90% తెలంగాణకే…

బండి తనయుడి భగీరథ్‌పై ఫోక్సో కేసు

FOXO case against Bandi's son Bhagirath

మైనార్‌ ‌బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌ ‌కుమారుడు బండి భగీరథ్‌ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ‌ఫామ్‌హౌస్‌తో…

రేపు ప్రధాని మోదీ రాక

Prime Minister Modi

నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi)  ఆదివారం భాగ్యనగర పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించ నున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు…

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్

Signal Free Hyderabad

నగర జనాభాకు అనుగుణంగా వసతులు హైదరాబాద్‌లో త్రీ-లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా…

మూసీపై ఉన్న ప్రేమ రైతులపై లేదు..

Harish Rao

రేవంత్ రెడ్డి ఒక ‘డూప్లికేట్ రైతు బిడ్డ’ 40 రోజులుగా కల్లాల్లోనే రైతులు.. పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారుపై మాజీ మంత్రి హ‌రీష్ రావు నిప్పులు చిన్నకోడూరులో సన్ ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన యుద్ధప్రాతిపదికన పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ సిద్దిపేట/చిన్నకోడూరు, ప్రజాతంత్ర‌, మే 9 : కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ పునరుద్ధరణ,…

 ‘నారీ శక్తి’తో రాజకీయ చదరంగం..

Women's Reservation Bill 2026

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎండమావేనా? భారతదేశ సామాజిక సాంస్కృతిక చరిత్రలో స్త్రీ మూర్తికి అత్యంత ఉన్నతమైన స్థానం కల్పించబడింది. “మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ” అన్న సినీ కవి వాక్యం కేవలం భావోద్వేగపూరితమైన సంబోధన మాత్రమే కాదు, అది ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో మహిళల అస్తిత్వాన్ని, వారి రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రశ్నించే…

పెరుగుతున్న నేరాలు.. సైబర్ మోసాల నుంచి హత్యల వరకు!

Rising Crimes From Cyber Frauds to Brutal Murders..

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, అదే సమయంలో నేరాల పెరుగుదల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 లో తెలంగాణ లో సైబర్ నేరాల రేటు ప్రతి లక్ష జనాభాకు 71.1 కేసులుగా నమోదై దేశంలోనే అత్యధికంగా నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేశ సగటు 7.3 కేసులతో…