Day April 28, 2026

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హీట్‌వేవ్

– పెరిగిన ఎండల తీవ్రత – ఇప్పటికే వడదెబ్బకు ముగ్గురు మృతి – భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలోని నిజామాబాద్…

ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ

– 14 మంది మహిళల దుర్మరణం జకార్తా/న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది మృతిచెందగా 84మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఓ కమ్యూటర్ ట్రైన్‌తోపాటు…

డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్

– రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం…

రేపు టెన్త్ ఫలితాల విడుదల

– మీ సేవ వాట్సాప్ ద్వారా ఫలితాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన…

పర్యాటక ప్రభ పెంచుదాం

– హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణ – పర్యాటక కేంద్రాల్లో వీకెండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు – పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి – అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రం ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక…

సిక్కిం ఆవిర్భావ దినోత్సవం

– పిల్లలతో కలసి ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని న్యూదిల్లీ, ఏప్రిల్‌ 28: ‌నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్‌టక్‌…

నిబంధనల ఉల్లంఘన

– కాలపరిమితి ముగిసినా కొత్త సంస్థకు డేటా బదిలీ చేయక అడ్డంకులు – ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ పై సీసీఎస్‌లో కేసు, దర్యాప్తు వేగవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నమ్మక ద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్టు అప్పగింతకు అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) పైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరిపై…

30న జాబ్-మేళా

– 15 సీఎన్‌సీ మెషిన్ ఆపరేటర్/ఎంట్రీ లెవెల్ స్టాఫ్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఏఎన్‌బి ఇంటీరియర్స్ ఎక్స్‌టీరియ‌ర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్(యుఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్ట్స్…

పెట్రోల్, డీజిల్‌లకు కొరత లేదు

– అపోహలతో నిల్వ చేసుకోవద్దు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27వ తేదీన డిమాండ్‌ను మించి పెట్రోల్, డీజిల్‌లను 29,939 కిలోలీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883…