Day April 28, 2026

నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి

– ప్రజా సమస్యలు వదిలేసి ప్రశ్నించే వారిపై కేసులు – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం – కంది సెంట్రల్ జైలులో పార్టీ నాయకుడు క్రిశాంక్‌కు పరామర్శ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు,…

కేంద్రం నుంచి సహకారం అందించండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి వాకిటి విజ్ఞప్తి రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రాల సమాహారమే కేంద్రం కనుక రాష్ట్రాలకు నిధులను సమానంగా పంచాలని కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను రాష్ట్ర పశు సంవర్ధక, యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.…