Day April 16, 2026

సమగ్ర క్రీడా పాలసీ అవ‌స‌రం

– రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేందుకు సహకారం – బీఆర్ఎస్ నేత కేటీఆర్ హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు 

– ‘ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో చర్యలు – ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మండలంలోని గ్రామాల సమస్యలను అధికారులు ప్రజల సమక్షంలో తెలియజేసి తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేయడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

తేజస్వి మాటలను బీఆర్ఎస్ అపార్థం చేసుకుంది

– కాంగ్రెస్ తీరుతోనే తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం – అందుకే దేశ విభజన నాటి అంశాన్ని పోలికగా చెప్పారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తమ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు

– బేషరతుగా తేజస్వి క్షమాపణలు చెప్పాలి – మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల…

పార్లమెంట్ ఆమోదంతోనే తెలంగాణ ఏర్పాటు

– తేజస్విది మిడిమిడి జ్ఞానం – బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. భారత రాజ్యాంగానికి…

అసంతృప్తికి అడ్డుకట్ట పడేలా..

– కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి – సమర్థమైన నాయకత్వ తయారీకి యోచన – కాంగ్రెస్‌లో నూతనోత్సాహానికి పాలకుల చర్యలు –  జాప్యం చేయొద్దన్న నిర్ణయంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ…

తెలంగాణపై బీజేపీ నరనరానా విషం..!

“ఎందుకు 13 ఏళ్ళుగా తెలంగాణపై విషం చిమ్ముతుంది…మోదీ నుంచి ఇవాళా తేజస్వి సూర్య వరకు ఏదో రూపంలో అక్కసు వెళ్ళగక్కుతోంది.. అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చలో పదేపదే తెలంగాణ ఏర్పాటు అంశం తేవడం వెనుక ఉన్న చంద్రబాబు, మోదీ హిడెన్ ఎజెండా ఏంటీ..?…బాబు మద్దతు కోసం తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎందుకు అవమానిస్తుంది..?”…

కాంగ్రెస్‌లో కల్లోలం..! బాహాటంగానే విమర్శలు

“కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్న పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి. విచిత్రమేమంటే ఆయన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కూడా. ఆయన ప్రభుత్వానికి సలహా ఇవ్వడమేమోకాని, తన మాటకే విలువ లేకుండా పోయిందంటూ తెగ బాధపడుతున్నాడు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తున్నదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రభుత్వ పాలనా తీరుకు అద్దంపడుతున్నది. ఇక్కడ మరో విచిత్రకర…

ఇప్పుడు సౌత్ ఏంచేయాలి?

“దక్షిణ భారతంలోని విద్యావంతులు, పౌర సమాజం, మీడియా, ప్రవాస భారతీయులు కలిసి ఈ అంశంపై స్పష్టమైన చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఇది ప్రాంతీయత కాదని, సమర్థ పాలనకు న్యాయం చేయాలన్న ప్రయత్నమని ప్రజలకు తెలియజేయాలి. డేటాతో ఆధారపడి ప్రచారం చేస్తూ, దేశ సంక్షేమానికి దక్షిణ రాష్ట్రాల వాటాను వివరించాలి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా…