మానవీయ అంతర్లయ…

వివిధ రకాల ప్రాధామ్యాల లతో కవుల పరంగా నేటి కవిత్వ సృష్టి జరుగుతున్నది. ఒకరికి వస్తువు, మరొకరికి శిల్పం ముఖ్యం. ఇంకొందరు రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ కవిత్వం రాస్తున్నారు.సంక్షిప్తత, గుప్తత, నవ్యత కవుల కవిత్వానికి విశిష్టతను తీసుకొస్తాయన్నది సాహిత్య విమర్శకుల సూచన. వస్తువులో, అభివ్యక్తిలో వైవిధ్యాన్ని సంతరింపజేసుకుని కవిత్వాన్ని సృజిస్తున్న కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి. సమాజానికి…