Tag Prajatantra Articles

ద‌స‌రా లోపు ఉపాధ్యాయుల‌ నియామ‌కాలు : సీఎం రేవంత్ రెడ్డి

DSC Results 2024

వొచ్చే నెల 9న నియామ‌క ప‌త్రాలు అందిస్తాం.. గ‌త ప‌దేళ్ల‌లో విద్యారంగం నిర్వీర్య‌మైంది.. డీఎస్సీ 2024 ఫ‌లితాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : దసరా లోపు కొత్త‌ టీచర్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామ‌ని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

Nayini Rajendar Reddy

రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేత‌ల‌కు లాగులు తడుస్తున్నాయి.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 :  బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చ‌దువుకున్న సంస్కారహీనుడ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేంద‌ర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం…

ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.

Minister Ponnam Parabhakar

కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈమేర‌కు టీజీఎస్ ఆర్టీసీ తాజాగా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా, బిసీ సంక్షేమ‌శాఖ…

పేదోళ్ల కన్నీళ్లతో మూసీ సుందరీకరణ చేస్తావా?

Harisha Rao

మాజీ మంత్రి హ‌రీష్ రావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : నిరుపేదల ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు కుదువబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి య‌త్నిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. లాంగర్ హౌస్, హసీంనగర్ లో మూసీ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందం ఆదివారం…

బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ

Ekashila

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్, బాలసముద్రం, హనుమకొండ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 02 బుధవారం సాయంత్రం నిర్వహించే పితృఅమ‌వాస్య బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాల‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి త‌న క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఏకశిలా పార్క్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వైపు బతుకమ్మ…

కాంగ్రెస్‌ ‌కొరివితో తల గోక్కుంటోంది

హైడ్రా కూల్చివేతల్లో అంతా హిందూ బాధితులే కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: ‌చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్‌ ‌పెట్టిన హైడ్రా జెట్ స్పీడ్‌తో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మ‌రోవైపు హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై…

పేద‌ల క‌న్నీళ్ల‌తో ప్ర‌వ‌హిస్తున్న‌ మూసీ

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. సీఎం రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో పాలన బాధితుల‌కు బీఆర్‌ఎస లీగల్‌ ‌సెల్‌ ‌అండ మాజీమంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 :‌ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ ‌రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు…

పేదలకు న్యాయం దక్కేలా చూడండి

న్యాయవ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు నల్సార్‌ ‌విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతకాల ప్రదానం యూనివ‌ర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 :‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వొస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు.…