Tag democracy

కులం జైలులో ప్రజాస్వామ్యం… ప్రశ్నలు మరిచిన వోటరు !

“బాబాసాహెబ్ అంబేద్కర్ తన అక్షరాల్లో స్వేచ్ఛను, సమానత్వాన్ని కలగన్నాడు కానీ ఈ దేశపు కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఆ అక్షరాల చుట్టూ కుల సంకెళ్ళు వేసి బంధించింది. అది నేటి ఆధునిక కాలంలోనూ నిర్లజ్జగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ మేధో బానిసత్వం ఇంకెంతకాలం సాగాలి?” ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే పవిత్ర…

ముప్పై ఏడు శాతం వోటర్లు అనుమానాస్పదులా?!

“అయితే రానున్న మహా ప్రమాదానికి సూచనలు, ప్రమాద ఘంటికలు మోగడం అప్పుడే మొదలయింది. సర్ ప్రక్రియకు ముందస్తుగా జరిపిన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో ఇప్పటికి వోటర్ల జాబితాలలో ఉన్న మూడు కోట్ల ముప్పైతొమ్మిది లక్షల మందిలో, రెండు కోట్ల ముపై రెండు లక్షల మందిని ఎన్యూమరేటర్లు కలిశారు. జూన్ 4 నాటికి జరిగిన మ్యాపింగ్ ప్రకారం,…

విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన…

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…

జాతీయ ఐక్యత భావం క్రమంగా బలహీనపడుతోందా?

“1999 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ల వద్ద “భారత్ మాతాకీ జై” అంటూ వారికి ఆహార ప్యాకెట్లు అందించే వారు కనిపించలేదు. కానీ 1962 నుంచి 1971 మధ్య కాలంలో సైనికులతో వెళ్తున్న రైళ్లు దాటితే ప్రజలు దేశభక్తి నినాదాలు చేసేవారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో కనిపించిన పక్షపాత రాజకీయ కథనాలు…

శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…

చరిత్ర: వర్తమాన వైఫల్యాలకు రక్షణకవచమా ..?

“చరిత్ర మన వర్తమాన, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలి, అంతేకానీ చీకటిలో మనం తడబడిన ప్రతిసారీ నిందించే దెయ్యంలా ఉండకూడదు. స్వతంత్ర భారతదేశ  పోరాట యోధులు ఇప్పటికే వారి చరిత్రను రాసేశారు, అది మంచిదైనా చెడ్డదైనా వారి కలం సిరా ఎప్పుడో ఇంకిపోయింది. నేటి నాయకత్వం ఆ పాత పేజీలను చెరిపేయడం పైనే ఎందుకు అంతగా…

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…