Tag democracy

సత్యాగ్రహం బలహీనత కాదు, ఇది నైతిక శక్తి

భారత ప్రజాస్వామ్యం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. అధికారాన్ని ప్రశ్నించే స్వరాలను వినడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. కానీ నేడు ఆ స్వరాలు క్రమంగా బలహీనపడే వరకు వేచి చూసే రాజకీయ సంస్కృతి పెరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు సత్యాగ్రహం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. నేడు అదే సత్యాగ్రహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కదిలించలేకపోతోందా?…

తెలంగాణా మేధావులూ … మీరు ఎటువైపు..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడుతోంది.ప్రభుత్వం పదవి కాలం దగ్గర పడుతున్నాకొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్వారూపం బయటపడుతోంది..జాతీయ కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హస్తం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతోంది.రాజ్యాంగ బద్ధమైన పాలనా, పౌరహక్కుల…

ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…

భావ సంఘర్షణలు

“అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన ఉంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి…

కులం జైలులో ప్రజాస్వామ్యం… ప్రశ్నలు మరిచిన వోటరు !

“బాబాసాహెబ్ అంబేద్కర్ తన అక్షరాల్లో స్వేచ్ఛను, సమానత్వాన్ని కలగన్నాడు కానీ ఈ దేశపు కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఆ అక్షరాల చుట్టూ కుల సంకెళ్ళు వేసి బంధించింది. అది నేటి ఆధునిక కాలంలోనూ నిర్లజ్జగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ మేధో బానిసత్వం ఇంకెంతకాలం సాగాలి?” ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే పవిత్ర…

ముప్పై ఏడు శాతం వోటర్లు అనుమానాస్పదులా?!

“అయితే రానున్న మహా ప్రమాదానికి సూచనలు, ప్రమాద ఘంటికలు మోగడం అప్పుడే మొదలయింది. సర్ ప్రక్రియకు ముందస్తుగా జరిపిన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో ఇప్పటికి వోటర్ల జాబితాలలో ఉన్న మూడు కోట్ల ముప్పైతొమ్మిది లక్షల మందిలో, రెండు కోట్ల ముపై రెండు లక్షల మందిని ఎన్యూమరేటర్లు కలిశారు. జూన్ 4 నాటికి జరిగిన మ్యాపింగ్ ప్రకారం,…

విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన…

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…