Tag brs

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

స్పీకర్‌ ‌నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ

– ఏం జరుగుతుందోనని  రాజకీయంగా చర్చ – ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:  ‌సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్‌ ‌నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది.  స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష…

అన్ని వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతు సమస్యలను పట్టించుకోకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రెండోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతు రుణ మాఫీని సరిగా అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా…

తెలంగాణకు కాంగ్రెస్సే నెంబ‌ర్ వ‌న్‌ విలన్‌

BRS

ప్ర‌భుత్వానికి ఏ రోగ‌మొచ్చింది.. ఒకటిన్నరేళ్ళలో తిరోగమన దశలో రాష్ట్రం మాట‌ల తూటాల‌తో విరుచుకుపడిన కెసిఆర్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన ఒకటిన్నరేళ్ళలో పురోగమించాల్సిన రాష్ట్రం తిరోగమిస్తున్నది. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఇప్పుడు వెనుకబడిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల ముందు…

ఎన్డిఎస్ఏ నివేదికతో  బిఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి

Minister Uttam Kumar Reddy

అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు…

‘నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

Jagga Reddy

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మ‌రోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి…

పూర్తి స్థాయిలో 2 లక్షలు మాఫీ చేయాలి

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్‌, ‌బాల్కొండ,…

బళ్ళలో హేతుబద్దీకరణ!

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు  ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్‌ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే…