Take a fresh look at your lifestyle.
Browsing Tag

brs

గురువింద గింజలా ప్రవర్తించకండి

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిన్న సొమ్మంతా కక్కిస్తాం మంత్రి పొంగులేటి ఫైర్‌ కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు…
Read More...

మళ్లీ రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 

* ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి * ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు * మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి…
Read More...

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా.

ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా,…
Read More...

ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ - నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు -అభివృద్ధిని చూసి వోటు వేయండి మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత…
Read More...

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

''ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో   అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ…
Read More...

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా

- నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ - ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి - తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పక్క మహేశ్వర నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క…
Read More...

బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి..: కిషన్ రెడ్డి

ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే…
Read More...

భద్రాచలంలో సీపీఐ పార్టీ కనుమరుగు ….!

 టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 :  భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు…
Read More...

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

*మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం…
Read More...