Tag brs

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో   అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా

– నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ – ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పక్క మహేశ్వర నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తాండ,దావుద్ గుడా…

బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి..: కిషన్ రెడ్డి

ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసారని..ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి…

భద్రాచలంలో సీపీఐ పార్టీ కనుమరుగు ….!

 టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 :  భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జిల్లా మంత్రి…

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

  *మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.…

నామినేషన్‌ రోజే కూనంనేనికి భారీ షాక్‌

సిపిఐ కౌన్సిలర్ల రాజీ ‘నామాలు’ కెటిఆర్‌ సమక్షంలో కారెక్కిన కౌన్సిలర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ అధినేత సమక్షంలో కారు ఎక్కుతారు అనే ప్రజాతంత్ర కథనం సత్య రూపం దాల్చింది. కాకపోతే వేదిక మారింది. హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్‌ సమక్షంలో బుధవారం…

బిఆర్‌ఎస్‌ కు మున్సిపల్‌ చైర్మన్‌ బృందం రాజీనామా ?

నేడో .. రేపో కాంగ్రెస్ పార్టీ లో చేరిక ఇల్లందు ,ప్రజాతంత్ర ,నవంబర్‌ 8 : ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తోపాటు ఆయన వెంట ఉన్న కౌన్సిలర్‌ బృందం టిఆర్‌ఎస్‌ కు భారీ షాక్‌ ఇస్తూ నేడో రేపు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇల్లందులో తీవ్ర…

దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే… మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలలో రాజకీయంగా పరిమితి చెందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతూ అఙవండాలు, ఆరోపణలు సంధిస్తు రాజకీయ…

నేడు కేంద్రం సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తుంది

నాడు సమైక్య పాలకులు అప్పుల కింద 49 శాతం కేంద్రానికి కట్టబెడితే… సంస్థ తెలంగాణకు కొంగు బంగారం కాంగ్రెస్‌ హాయంలో కరెంట్‌, త్రాగు, సాగునీరు లేదు సూటు కేసులు, డబ్బు సంచులు కావాలా…అభివృద్ధి కావాలా? బాల్క సుమన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు…