Tag bjp

జాతీయ‌వాదుల‌కు మింగుడు ప‌డ‌ని తాలిబ‌న్ల‌ స్నేహం!!

పాకిస్తాన్ కోణం ఎట్లా ఉన్న‌ప్ప‌టికీ, తాలిబ‌న్ల‌లో చాలామంది భార‌త్‌ను ఒక హిందూ మెజారిటీ దేశంగా, ముస్లింల అణ‌చివేత‌కు పాల్ప‌డుతున్న దేశంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అదేవిధంగా హిందూ జాతీయ‌వాదులు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను హిందువుల ఉనికి, భ‌ద్ర‌త‌ల‌కు ప్ర‌మాద‌కారిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఘ‌జ‌నావిడ్-దిల్లీ  సుల్తానుల కాలంలో జ‌రిగిన ప‌రిణామాలను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. మ‌రి దేశీయంగా ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న…

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

మేడిగ‌డ్డ బ్యారేజీని బాంబుల‌తో పేల్చారు

– ఇది కాంగ్రెస్‌, బీజేపీల కుట్ర‌ – రెండు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపించిన బాంబుల శ‌బ్దాలు – మ‌హ‌దేవ్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌లో స్థానిక ఇంజినీర్ ఫిర్యాదు -174/2023 కింద కేసు న‌మోదు -పోలీసులు ఎందుకు విచార‌ణ జ‌ర‌ప‌లేదు – ఇసుక కుంగితే పిల్ల‌ర్ల‌కు ప‌గుళ్లెలా వ‌స్తాయి? – ఎన్నిక‌ల ముందే బ్యారేజీ కృంగ‌ట‌మేంటి? – సీబీఐ…

కవిత పంచాయితీలో బిజెపిని ఎందుకు లాగుతారు

MP RaghunandanRao

బిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే ఖర్మా మాకు పట్టలేదు  పాక్‌తో యుద్ధంపై రేవంత్‌ ‌వ్యాఖ్యలు దుర్మార్గం  మీడియా సమావేశంలో బిజెపి ఎంపి రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 30: కవిత తన పంచాయితీ విషయాన్ని తండ్రి, అన్న కెటిఆర్‌లతో తేల్చుకోవాలని, మధ్యలో బిజెపిని ఎందుకు లాగుతోందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు (MP RaghunandanRao) అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌వొస్తామన్నా…

ఎవరు అడ్డొచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు

కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay) తీవ్ర స్థాయిలో…

పదేళ్లుగా మోదీ ప్రజా వ్యతిరేక పాలన

youth congress

పన్ను రూపంలో తెలంగాణ రక్తాన్ని పీల్చుతున్నారు.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి హస్తినలో కదం తొక్కిన యువజన కాంగ్రెస్ నేతలు బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 25 : గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పరిపాలన అవలంబిస్తోందని రాష్ట్ర యువజన…

కొలిక్కిరాని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి

బిసి నేతలల్లో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు జాబితాలో ముందుకు చేరిన ధర్మపురి అర్వింద్‌ ‌పేరు ? న్యూదిల్లీ, ప్రజాతంత్ర,  మార్చి 14: తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో…

కేంద్ర ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలి

ప్రియాంక‌గాంధీపై బిజేపి నేత‌ వ్యాఖ్య‌లు దారుణం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, జనవరి 7: హైదరాబాద్‌లో గాంధీ భవన్, బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) స్పందించారు. ఎర్రుపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యటనలో ఉన్న ఆయన విలేకరుల సమావేశంలో…

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…