Tag bjp

బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన…

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…

నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…

రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూత

Name(required) Email(required) Website Message Submit ప్రముఖ సినీ నటుడు,  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున హైదరబాద్ లో కన్ను మూసారు. సినీ నటుడిగా కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు పొందారు. నర్సాపురం లోక్ సభ్యునిగా బిజేపీ నుంచి…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం 

  హైదరాబాద్ ,సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం ను కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది .కేంద్ర మంత్రి జీ .కిషన్ రెడ్డి ఇదే అంశంపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు సమాచారం .పొరుగు రాష్ట్రాలయిన మహారాస్ష్ట్ర ,కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో…

కర్నాటకలో బిజెపి కార్యకర్త దారుణ హత్య

హత్యతో అట్టుడికిన పలు ప్రాంతాలు బంద్‌ ‌పిలుపుతో 144 సెక్షన్‌ అమలు ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసుల సూచన నిందితులను పట్టుకుంటామని పోలీసుల వెల్లడి బెంగళూరు, జూలై 27 : బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ ‌నెత్తారు గత రాత్రి హత్యకు గురికావడంతో కర్నాటకలో తీవ్ర ఉ ద్రిక్తత…