Tag bjp

పొదుపు మంత్రానికి అభివృద్ది చింతకాయలు రాలునా .?

PM Narendra Modi’s 9 Mantras: A New Direction for India?

“మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్‌ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు…

బండి భగీరథ్ కేసులో విభిన్న కోణాలు!?

“రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి…

ప్ర‌ధాని తొమ్మిది సూత్రాల వెనుక ప‌టిష్ట వ్యూహం

  “వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ లావాదేవీలు, ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడం అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ మరియు సైబరాబాద్‌లోని సాంకేతిక పరిజ్ఞానం గల పట్టణ వోటర్లను లక్ష్యంగా చేసుకున్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.  భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు,అసెంబ్లీ ఎన్నికలకు ముందు పట్టణ వోటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక మలుపు.” …

మోదీ పర్యటన హిడెన్ ఎజెండా ..?

ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో  మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో  పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని  మోదీ   తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన  మోదీ   తాజా పర్యటన, ఎన్డీయే…

అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి…

‘మమత స్వయంకృతం ..!

     “తాను తీసిన గోతిలో  ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు )  మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ…

మూసీపై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీల గోల

– గుజరాత్‌ ‌వెళ్లి వివరాలు తెలుసుకోవాలి – మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌ ‌నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది…

కల్వకుర్తి బీజేపీకి షాక్.. 

  *బీఆర్ఎస్ లో చేరిన ముద్విన్ గ్రామ బీజేపీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు. *పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు *ఉత్తరాది రైతులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతులపై బీజేపీకి లేదు. *గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి.   నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా…

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ 75శాతం ప‌నుల పూర్తి

– ప్ర‌ధాని చొర‌వ‌తో రాష్ట్రంలో రైల్వే మౌలిక స‌దుపాయాలు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి -కాజీపేల త‌యారీ యూనిట్ సంద‌ర్శ‌న‌   కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌లో 75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలియజేశారు. శ‌నివారం ఆయ‌న ఈ యూనిట్‌ను సంద‌ర్శించి ప‌నుల…