Category Uncategorized

11లోగా కాళేశ్వరంపై ఎఫ్‌ఐఆర్‌ చేయించండి

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ – మీది ఫెవికాల్‌ బంధం కాబట్టే తండ్రీకొడుకులు అరెస్టు కాలేదు -సెంటిమెంట్‌తో ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌ – ఇక్కడి బస్తీవాసుల నీటి సమస్య తీర్చిన పీజేఆర్‌ – లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు ఆయన – రహమత్‌ నగర్‌ డివిజన్‌…

కాశీబుగ్గ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

న్యూదిల్లీ, నవంబర్‌ 1:‌శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని…

ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేలా విజ‌యోత్స‌వాలు

– పెట్టుబ‌డిదారుల‌కు ఆహ్వానం – ఎం.ఓ.యులు కుదిరే అవ‌కాశం -ఫ్యూచ‌ర్ సిటీలో మ‌రికొన్ని కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.…

రూ.304కోట్ల ఒవ‌ర్‌సీస్ స్కాల‌ర్‌షిప్ బ‌కాయిల విడుదల

– విదేశాల్లో విద్యార్థుల ఇబ్బందుల‌ను గుర్తించాం – అర్హుల‌కే ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తాం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30: గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిలకు సంబంధించిన‌ నిధులు విడుదల చేశామ‌ని…

సీఎం, పీఎం సీట్లు ఖాలీగా లేవు

– తేజస్వీ, రాహుల్‌కు నిరాశ తప్పదు – బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా పట్నా, అక్టోబర్‌ 29: ‌బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ అని ఇప్పటికే…

ఆర్‌అండ్‌బి అధికారులూ అలర్ట్‌గా ఉండాలి

– కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి – అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవు తీసుకోవద్దు – మొంథా తుఫాను నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌, ఇరిగేషన్‌, పిఆర్‌ శాఖలతో సమన్వయం…

జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్‌ ‌వ్యూహం

– డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌28:‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి డివిజన్‌ ‌వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి వోటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్‌నగర్‌…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

– ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకుల హత్య రాయ్‌పూర్‌, అక్టోబరు 25: ఓవైపు లొంగుబాట్లు మరోవైపు, మావోయిస్టుల ఏరివేత జరగుతున్నా వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానికుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఉసూరు పోలీస్‌ ‌స్టేషన్‌…

పొనికి పున‌రుత్ప‌త్తి ప‌రిశోధ‌న‌లు స‌క్సెస్‌

– నిర్మ‌ల్ బొమ్మ‌ల త‌యారీలో ఈ క‌ల‌పే కీల‌కం – అంత‌రించిపోయే ద‌శ‌లో పొనికి చెట్లు – వీటి పున‌రుద్ధ‌ర‌ణ‌కు ములుగు ఎఫ్ సీఆర్ఐ య‌త్నాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‌ బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు అత్యంత అరుదైన వృక్ష జాతి. దీని శాస్త్రీయ నామం గీవోటియా…