Category Uncategorized

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

– ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకుల హత్య రాయ్‌పూర్‌, అక్టోబరు 25: ఓవైపు లొంగుబాట్లు మరోవైపు, మావోయిస్టుల ఏరివేత జరగుతున్నా వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానికుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఉసూరు పోలీస్‌ ‌స్టేషన్‌…

పొనికి పున‌రుత్ప‌త్తి ప‌రిశోధ‌న‌లు స‌క్సెస్‌

– నిర్మ‌ల్ బొమ్మ‌ల త‌యారీలో ఈ క‌ల‌పే కీల‌కం – అంత‌రించిపోయే ద‌శ‌లో పొనికి చెట్లు – వీటి పున‌రుద్ధ‌ర‌ణ‌కు ములుగు ఎఫ్ సీఆర్ఐ య‌త్నాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‌ బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు అత్యంత అరుదైన వృక్ష జాతి. దీని శాస్త్రీయ నామం గీవోటియా…

బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో 32ఏళ్ల జైలు

– నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌22:  ‌పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్‌పై అత్యాచారం కేసులో దోషికి 32యేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు 75వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇంఛార్జీ జడ్జి రోజారమణి తీర్పును వెలువరించింది. 2022 లో నల్లగొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని జరిగిన బాలిక…

రూ. 6000 తగ్గిన బంగారం ధర

– అంతర్జాతీయ పరిణామాలతో తగ్గుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఒక్క రోజులోనే ఆరు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో బులియన్‌ ‌మార్కెట్‌లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం రూ.1, 27, 200కు చేరింది. ఇక, 22…

రవాణా శాఖలో ఏఐ సాంకేతికత అమలు

– షోరూముల్లోనే వాహన రిజిస్ట్రేషన్ల పరిశీలన – దిల్లీ కాలుష్యం దృష్ట్యా హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి – అధికారులతో సక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌దిల్లీలో కాలుష్యం ఎలా ఉందో అందరం చూస్తూనే ఉన్నామని.. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ప్రణాళికలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఖైరతాబాద్‌ ‌రవాణా…

రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

– బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం – హుస్నాబాద్‌లో పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం…

పోలీసు శాఖ‌లో పెరుగుతున్న హింసా ప్ర‌వృత్తి

– రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పాలి – హ‌తుడు కానిస్టేబుల్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి – రియాజ్ శిక్షార్హ‌మైన నేర‌స్థుడు – కానీ శిక్ష విధించాల్సిన వ్య‌వ‌స్థ వేరు – రాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల సంఘం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 21:  నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే…

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

-అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు -8మంది ప్రయాణికుల దుర్మరణం ముంబై, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 18: ‌మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరి…

ఆట‌లు, క్రీడ‌ల‌తో నిర్ణ‌యాధికారం మెరుగు

– కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం – ముగిసిన ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్‌ – విజేతలు, రన్నరప్‌లకు బహుమతులు అందజేత వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: కిట్స్‌ వరంగల్‌ ప్రాంగణంలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌ క్యాంపస్‌లో శుక్ర, శనివారాలు జరిగిన ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్‌ మెన్‌…