Category Uncategorized

ఉద్యమ ఆకాంక్షల సాధనకు నిరంతర పోరు

– ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలి – ప్రొఫెస‌ర్ కోదండ‌రాం  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15: ప్ర‌త్యేక రాష్ట్రం కోసం వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో పోరాటం చేసిన ఉద్యమకారులు  సంఘటితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాడాల‌ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమితి కార్యాలయంలో సోమ‌వారం…

కెసిఆర్‌ ‌స్ఫూర్తితో జాగృతి పోరాటం

– అందరినీ కలుపుకుని సామాజిక తెలంగాణ కోసం పోరు – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ‌కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి…

కాళోజీ కధల పుస్తకం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: తెలంగాణ సాహిత్య ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన పద్మభూషణ్‌ కాళోజి నారాయణరావు రచించిన కథల పుస్తకాన్ని సోమవారం డా.బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్‌ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాళోజి సాహిత్యానికి చేసిన కృషిని ఆయన కొనియాడారు. నా గొడవ అనే…

ఒలింపిక్స్‌ కోసం శిక్షణ ఇప్సిస్తాం

– ఆర్చ‌రీ ఛాంపియ‌న్ చికితకు సీఎం హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఆర్చరీ ఛాంపియన్‌ చికిత తనిపర్తికి హామీ ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో ఇటీవల జరిగిన…

వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని మినహాయించాలి

– కేంద్ర మంత్రి నిర్మలకు భట్టి, తుమ్మల విజ్ఞప్తి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4: రాష్ట్రంలో ఇటీవల వర్షాలకు కలిగిన నష్టాల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గురువారం దిల్లీలో కలిసి వివరించారు. భట్ట్‌ితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

సిబిఐ విచారణపై బిఆర్ఎస్ లో టెన్షన్ 

Will the warangal meetig give strength to the BRS?

– కెసిఆర్‌తో అగ్రనాయకుల మంతనాలు – కవిత వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్లు సమాచారం  – పార్టీ సోషల్‌ మీడియా ‌నుంచి  కవిత పిఆర్‌వో తొలగింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్‌ ‌నేతలు హరీష్‌ ‌రావు, సంతోష్‌ ‌రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ ‌ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్‌…

ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి

~ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి – నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాలేదు. దీంతో సాయంత్రం 5.20 గంటలకు మెదక్‌…

రాజ్‌భవన్‌లో జెండా ఎగరేసిన గవర్నర్‌

‌తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌మండలిలో ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను గురించి వివరించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల…

దేశ భక్తులను గౌరవించే మహత్తర సందర్భం

State Governor Jishnudev Verma

మున్సిపల్‌ ‌చట్టసవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం ‌తెలంగాణ మున్సిపల్‌ ‌చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ 3‌కి గవర్నర్‌ ఆమోదం లభించడంతో న్యాయశాఖ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ‌ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. మున్సిపల్‌ ‌ఛైర్మన్లు, వైస్‌ ‌ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు,…