Category Uncategorized

విలేకరి మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సిరిసిల్ల టీవీ9 విలేకరి ప్రసాద్‌ ఆకాల మరణం పట్ల రెవెన్యూ, హౌసింగ్‌ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూు భదవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

ప్ర‌భుత్వానికి కొరుకుడుప‌డ‌ని రిజ‌ర్వేష‌న్లు

– కేంద్రం ఆమోదించ‌క‌పోతే ప‌రిస్థితేంటి? – న్యాయ నిపుణుల‌తో మంత‌నాలు ( మండువ రవీందర్‌రావు ) స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత పద్నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో తమవారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమైనాయి . ప్రధానంగా…

మలుపు తిప్పనున్న అమెరికా జోక్యం

ఇరాన్‌, ఇజాయ్రెల్‌ యుద్ధంలో త‌ల‌దూర్చిన‌ పెద్దన్న ఇరాన్‌ గగనతలంపైకి బాంబు దాడి  ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది. ఊహాగానాలు నిజమయ్యాయి. ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కి అండగా అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకుంది. ఆదివారం ఉదయం ఇరాన్‌పై అమెరికా  బాంబుల దాడికి దిగింది. ఇరాన్‌పై దాడి నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు తీసుకుంటానన్న ట్రంప్‌…

బనకచర్లను అడ్డుకోండి

దిల్లీ, జూన్‌ 19: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల…

మానసిక వ్యాధులనుంచి సాంత్వన పొందాలి

మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు.…

టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం 242 మంది ప్ర‌యాణికుల దుర్మరణం? మృతుల్లో మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ.. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అమిత్‌ ‌షా గాంధీనగర్‌, జూన్ 12: అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171  ర‌న్‌వే 23 నుంచి గురువారం మధ్యాహ్నం  1.39 గంట‌ల‌కు టేకాఫ్ అయిన వెంట‌నే ప్ర‌మాదానికి…

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

Portfolios

హైదరాబాద్, జూన్ 11 :  తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి…

గిరిజన జాతి జాగృతం కావాలి

ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం   హైదరాబాద్‌, జూన్‌11 : గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్‌ జాటోత్‌ రాజారాం, ఆంగ్లంలో ముదావత్‌ రామునాయక్‌ అనువదించారు. ’1961లో బంజారా గిరిజనుల జీవనం’ పుస్తకాన్ని ప్రెస్‌క్లబ్‌లో…

కాళేశ్వరంలో విష జ్వరాల విజృంభణ

గ్రామమంతా జ్వర పీడితులు పారిశుధ్యం పై దృష్టి సారించని అధికారులు వైద్య శిబిరాలు మరిచిన వైద్య సిబ్బంది జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 09 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరం గ్రామం జ్వర పీడితులతో విలువిలలాడుతున్నది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం కేంద్రంగా గత నెల 15నుండి 26వ తేదీ వరకు 12 రోజుల…