Category తెలంగాణ

ఓటరు జాబితాపై అభ్యంతరాలు క్షణ్ణంగా పరిశీలించాలి

– యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 6: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మున్సి పల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షణ్ణంగా పరిశీలించి పరిష్కరించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మినీ మీటింగ్ హల్లో మున్సిపల్ ఎన్నికల…

ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 6: కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్‌ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ ‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ శ్రీనివాస్‌ ‌రావును, లంచం తీసుకోవడంలో మద్యవర్తిగా వ్య‌వ‌హ‌రించిన‌ ప్రైవేట్‌ ‌వ్యక్తి చినూరు…

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జనవరి 6 : గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని స్టే హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సూరజ్ సింగ్ (23) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున సూరజ్ సింగ్ గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్…

అది గౌర‌వ స‌భ కాదు.. కౌర‌వ స‌భ‌

– రేవంత్ రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్‌ – రాహుల్ లీడ‌ర్ కాదు.. రీడ‌ర్‌ – మండిపడ్డ ‌కేటీఆర్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, జనవరి 6: అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా…

2047 ‌నాటికల్లా 3 ట్రిలియన్‌ ‌డాలర్ల లక్ష్యం

– అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం – మండలిలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికల్లా 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు.…

కాలుష్య నివారణకు ఈవీ పాలసీ అమలు

– ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – ఈవీల ఛార్జింగ్‌ ‌స్టేషన్ల పెంపునకు చర్యలు – అసెంబ్లీలో మంత్రి పొన్నం వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీల‌) బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో…

క్రాప్‌ ‌హాలిడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా

– జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యం – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: జూరాల నుంచి పాలమూరు లిప్ట్ ‌పెడితే ఒక్క చుక్క నీరు కూడా రాదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని రోజులు పంపింగ్‌ ‌చేసినా లాభం ఉండదని అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాను…

తీవ్రమవుతున్న పిచ్చి కుక్కల బెడద

– భైంసాలో ఒక్కరోజే 50 మందిపై దాడి నిర్మల్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అవి దాడి చేసినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు తరవాత మరిచి పోతున్నారు. గ్రామం నుంచి పట్టణం వరకు కుక్కల బెడద తీవ్రం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజా నిర్మల్‌ ‌జిల్లా భైంసా పట్టణంలో ఓ పిచ్చి…

10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

– రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన – సంక్రాంతి రద్దీకి ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈనెల‌ 10 నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. 16న…