Category తెలంగాణ

ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన…

మహిళల అభివృద్ధికి ఉమెన్ సేఫ్టీ వింగ్ కృషి

– ‘ష్రే మొబిలిటీ’తో మహిళా భద్రత విభాగం ఒప్పందం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన డీలర్ ష్రే మొబిలిటీ ఎలఎల్‌పీతో మంగళవారం ఎంఓయు చేసుకుంది. ‘ఉమెన్-లెడ్ మొబిలిటీ లైవ్లీహుడ్స్- హైదరాబాద’ పైలట్…

బండి సంజయ్ రాజకీయ డ్రామా మాస్టర్

– మేయర్ ఎన్నికపై ఆయనవన్నీ కల్పిత కథలే – బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ నైరాశ్యంతో కూడిన నాటకాలని బీఆరఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం…

మల్లెపల్లికి సి.సుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం

న్యూ దిల్లీ, ఫిబ్ర‌వ‌రి 17 : ప్రముఖ సామాజికవేత్త, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్  ఛైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రతిష్టాత్మకమైన సి.సుబ్రహ్మణ్యం అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్‌షిప్ 2025–26 పురస్కారానికి ఎంపికయ్యారు. సోమవారం (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా’  ప్రతినిధులు ఆయనకు ఈ అవార్డును ప్రదానం…

మున్సిపల్‌ ‌ఛైర్మన్ల ఎన్నికలో అక్రమాలు

-ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నేతలు, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీం పట్నం ఎన్నిక స్టే అంశం పై ఫిర్యాదు…

ఏ అంశంలోనూ రాజీ పడొద్దు

– సౌకర్యాల కల్పనపై మంత్రి దామోదర్ ఆదేశాలు – సనత్‌నగర్ టిమ్స్ ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో సనత్‌నగర్ టిమ్స్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు,…

గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌ పాత్ర కీలకం

– బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి – గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకంగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

జెఈఈ మెయిన్ లో మెరిసిన బీసీ విద్యార్థులు

– పరీక్షకు 318మంది విద్యార్థుల హాజ‌రు – 90 పర్సెంటైల్‌పైగా సాధించిన ఐదుగురు విద్యార్థులు – 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించిన 28మంది విద్యార్థులు – విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జెఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు…

నటి ప్రత్యూష కేసులో సిద్దార్థరెడ్డికి చుక్కెదురు

– నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీం కోర్టు  ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 17: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్టుమార్టంను అన్‌ ‌ప్రొఫెషనల్‌గా…