Category తెలంగాణ

ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నానన్నారు. ఏ సమస్యకైనా ప్రాణం తీసుకోవడం…

సొరంగం తవ్వకాలపై ఎన్‌జిఆర్ఐ నివేదిక

– సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి

– 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సన్నద్ధం – 8,500 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు – ఇప్పటికే ఐదు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి…

కౌమార బాలికల సాధికారతకు ‘స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌’

– ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, భద్రతకు పెద్ద పీట – సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ కౌమార బాలికల సాధికారత, విద్య కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌ను సిద్దం చేసింది. మంత్రి…

ఎంఎస్‌పీ భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దు

– ‘మద్దతు’ ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల డిమాండ్ – ఖరీఫ్‌కు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించి పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విమర్శించారు. దీంతో రాష్ట్రంపై…

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్

-ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా తరుణ్ జోషి – ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్I2…

10 థీమ్‌లపై శాఖల వారీగా కార్యక్రమాలు

– ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలు అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా 10 థీమ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి…

యువర్ సిటీ 100 యాప్‌లో సమగ్ర సమాచారం

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : సమాజంలో వ్యాపార అవకాశాలను విస్తృత పరుచుకోవడానికి యువర్ సిటీ 100 యాప్ సాంకేతికత పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పులి అవినాష్ రూపొందించిన యాప్‌ను కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాదులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల…

సమాన విద్యతోనే సామాజిక అంతరాలకు చెక్

– సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: పిల్లలందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక వేడుకల మందిరంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎ.సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ…