Category తెలంగాణ

క్యాతన్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత

– బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌బాహాబాహీ – పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు మంచిర్యాల, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్‌ ‌కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, ‌సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులు వచ్చారు.…

వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ‌క్లీన్‌స్వీప్‌

-‌ పది మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ చైర్మన్ల ఎన్నిక వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ ‌పార్టీ క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసింది. 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాగా రాగా హంగ్‌ ఏర్పడిన తొర్రూర్‌, ‌జనగామ మున్సిపాలిటీలు లక్కీ డ్రా ద్వారా చైర్మన్‌ ‌పదవులను కాంగ్రెస్‌…

పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి

– విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం – ప్రకటనల ఆదాయం పెంపుపై కసరత్తు చేయాలి – మల్టీ లెవల్ పార్కింగ్, స్కైవాక్, మార్కెట్లపై అధ్యయనం చేయండి – నూతన మేయర్లు, మున్సిప‌ల్‌ చైర్మన్లతో త్వరలో సమావేశం – పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్‌లోని మూడు నగరపాలక…

ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్లాలి

– మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: టెక్నాలజీతో బౌగోళిక, ఆర్ధిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా బయో ఆసియా -2026 సదస్సు విజన్ ఉందని, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బ‌యో ఏసియా స‌ద‌స్సు సంద‌ర్భంగా ఆయ‌న…

కేసీఆర్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స’లో పోస్టు పెట్టారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…

రైతులకు ప్రభుత్వం తీపి కబురు

– సన్న వడ్ల బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: ధాన్యం రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్‌ ‌బకాయిలను క్లియర్‌ ‌చేస్తూ రూ.514.36 కోట్లను విడుదల చేసింది. క్వింటల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ‌రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ…

వర్ధన్నపేటలో కాంగ్రెస్ ‘మార్క్’ విజయం

– ఫలించిన‌ వెంకట్రామ్ రెడ్డి వ్యూహం హ‌న్మకొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16 : హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, వరంగల్ ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సమన్వయంతో  వర్ధన్నపేట మున్సిప‌ల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అభ్యర్థుల…

మున్సిపల్ ఎన్నికల్లోపెరిగిన వోట్ల శాతం

– ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విశ్లేషణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుండి మంచి ఆదరణ ల భించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ వోట్ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం…

తొర్రూరులో ఇరు వర్గాల బాహాబాహీ

 – పరస్పర నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత – బిఆరఎస్ ఆధిక్యాన్ని దెబ్బతీసిన ఎక్స్ అఫీషియో – ఎర్రబెల్లిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్పీ – చైర్మ‌న్ ఎన్నిక వాయిదా.. గత్యంత‌రం లేక‌నే అన్న అధికారులు – వాయిదాపై ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: హంగ్…