Category తెలంగాణ

గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్

– జీసీసీలను జీవీసీలుగా మార్చేలా రోడ్డు మ్యాప్ – రెడీ టు వర్క్‌ఫోర్స్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి – ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ…

సమ్మర్ క్యాంప్‌లతో సృజనాత్మకత వెలికితీత

– బడి చదువులకు భిన్నంగా విజ్ఞానం, వినోదం – అనేక కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పాఠశాలలు – మహాబోధి విద్యాలయలోనూ ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వేసవి సెలవులు వచ్చేసాయి, ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఉపశమనం కోసం ఆటపాటలకు సిద్ధమవుతున్నారు. ఉదయాన్నే యోగ, శారీరక వ్యాయామం క్రికెట్, షటిల్, టేబుల్…

సింగరేణిని పదేళ్లలో దోచేశారు

– ఏటీఎంలా వాడుకుని వదిలేశారు – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు – కేసీఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి వివేక్ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: గత పదేళ్లలో సింగరేణి సంస్థను కేవలం ఒక ఏటీఎంలా వాడుకున్నారే తప్ప కార్మికుల శ్రేయస్సును పట్టించుకోలేదని బీఆర్‌ఎస్ పాలకులపై మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కొత్త గనుల…

టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్

– ప్రారంభించిన మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భవిష్యత్తులో బైక్ రైడింగ్‌ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు టీనేజీ బాలికలకు గ్రామగ్రామాన స్నేహ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్‌ను ‘సెర్ప’ నేర్పిస్తున్నది. ఈ క్రమంలో టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…

పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచిన సివిల్ సప్లైస్

– 126 శాతం మేర రవాణా – బంకుల్లో రద్దీ నివారణకు వేగవంతమైన చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల పెట్రోల్ బంకుల్లో…

డీజీపీ శివధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28,: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి.శివధర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగాయి. డీజీపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ’ ముఖచిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన కేకును డీజీపీ కట్ చేశారు.…

డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్

– రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం…

పర్యాటక ప్రభ పెంచుదాం

– హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణ – పర్యాటక కేంద్రాల్లో వీకెండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు – పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి – అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రం ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక…

నిబంధనల ఉల్లంఘన

– కాలపరిమితి ముగిసినా కొత్త సంస్థకు డేటా బదిలీ చేయక అడ్డంకులు – ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ పై సీసీఎస్‌లో కేసు, దర్యాప్తు వేగవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నమ్మక ద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్టు అప్పగింతకు అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) పైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరిపై…