Category తెలంగాణ

రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు

– ఎక్స్ ‌వేదికగా హరీష్‌ ‌రావు పోస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్‌ ‌చేశారు. బిల్‌ ఈజ్‌ ‌పాస్డ్ అన్న టైటిల్‌తో ఓ ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని…

మేడారం జాతరపై కాఫీ టేబుల్ బుక్

– ఆవిష్కరించిన మంత్రి సీతక్క – మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపునకు యత్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గాడెస్ ఆఫ్ ఫోక్- సమ్మక్క సారలమ్మ…

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ

– డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం – కానిస్టేబుల్ సౌమ్య బలిదానం వృథా పోనివ్వం – ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ అండ్…

పంచాయతీలకు మూడో విడత కేంద్ర నిధుల విడుదల

– తెలంగాణకు రూ.387.53 కోట్లు – ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ.2000 కోట్లు – మిగతావి త్వరగా విడుదల చేయాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ క్రమంలో మూడో విడతగా…

హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్

– ఇండోనేషియా డిజిటల్ ప్రతిపాదనకు తెలంగాణ సానుకూలత – ‘నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప’కు సాంకేతిక సహకార – మంత్రి శ్రీధర్‌బాబుతో ఇండోనేషియా అత్యున్నతస్థాయి బృందం భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్ – జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా…

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో మార్పు

– స్పెషల్ అవార్డ్స్ విభాగం జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జ్యూరీ కమిటీలో కీలకమైన మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా…

హైకోర్టులో సీఎం రేవంతుకు ఊరట

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైకోర్టులో ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. 2023లో భూపాలపల్లి పర్యటన సందర్భంగా సీఎం దేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై రేవంత్ రెడ్డి ఆధారాలు లేని…

మంత్రుల, ఐఏఎస్ ల బండారం బయటపెడతా

– కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన కిరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్ లో కుట్రలు చేశారని, సభ్యులకు…

‌ప్రజా తీర్పును కాలరాస్తున్న కాంగ్రెస్‌

‌- పోస్టింగ్‌ల కోసం తొత్తుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసులు – క్యాతన్‌పల్లిలో బలమున్నా మంత్రి వివేక్‌ ‌దుర్మార్గం – వచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే..అప్పుడు చూపిస్తాం – మీడియాతో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు – జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్న‌దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే,…