Category తెలంగాణ

పంజాగుట్ట చట్నీస్‌ ‌మెట్ల వ్యవహారం

-హైడ్రా జోక్యంతో పరిష్కారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: హైదరాబాద్‌లోని చట్నీస్‌ ‌పంజాగుట్ట బ్రాంచ్‌లో దశాబ్ద కాలంగా నెలకొన్న వివాదానికి హైడ్రా అధికారులు తెరదించారు. చట్నీస్‌ ‌హోటల్‌ ‌నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు గురువారం తెరిపించారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై హైడ్రా తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద…

అమెరికా పెట్టుబడిదారులకు అవకాశాలు

– ఏఐ నూతన ఆవిష్కరణల వేదికగా తెలంగాణ – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: కృత్రిమ మేధకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ…

జాతిపిత గాంధీతో కేసీఆర్‌కు పోలికా

– ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడరు – అసెంబ్లీకి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తారు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ…

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ లో రాజ‌కీయ వేడి

– నాలుగేళ్ల‌లో రెట్టింపై 4ల‌క్ష‌ల‌కు చేరిన‌ జ‌నాభా – ప‌దిలోపు డివిజ‌న్లు పెరిగే అవ‌కాశం – మ‌రో రెండు నెల‌ల్లో ముగియ‌నున్న పాల‌క‌వ‌ర్గ గ‌డువు – మంత్రి తుమ్మ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం – వివిధ పార్టీలు అప్ర‌మత్తం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై రాజకీయ చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం…

ఓటరు జాబితాల్లో పారదర్శకత పాటించాలి

– రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి – నాలుగు జిల్లాల ఈఆర్వోలకు శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఎన్నికల జాబితాల ఖచ్చితత్వాన్ని కాపాడడం ఈఆర్వోల కీలక బాధ్యత అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాల్లో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్లను…

జీహెచ్‌ఎంసీ పౌర సేవలు ఇక ఒకే వేదికపై

– పౌర సమస్యల పరిష్కారానికి ‘మై క్యూర్’ యాప్ ప్రారంభం – అన్ని ఫిర్యాదులకు ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం – రియల్‌టైమ్ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం – పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనకు కొత్త అడుగు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: సాంకేతికత దన్నుగా నగర పాలనను మరింత బలోపేతం చేస్తూ పౌర కేంద్రిత…

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ కీలకం

– దేశ జీడీపీలో మన వాటా పెంచేందుకే తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం – బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో పాల‌న‌

– వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని…

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇళ్ల పంపిణీ

– అట్రాసిటీ నేరాలపై మంత్రి అడ్లూరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల” 194మందిక్ణి రూ.30 లక్షల విలువగల డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మల్కాజిగిరి కమిషనర్ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ…