Category తెలంగాణ

30న జాబ్-మేళా

– 15 సీఎన్‌సీ మెషిన్ ఆపరేటర్/ఎంట్రీ లెవెల్ స్టాఫ్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఏఎన్‌బి ఇంటీరియర్స్ ఎక్స్‌టీరియ‌ర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్(యుఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్ట్స్…

కేంద్రం నుంచి సహకారం అందించండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి వాకిటి విజ్ఞప్తి రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రాల సమాహారమే కేంద్రం కనుక రాష్ట్రాలకు నిధులను సమానంగా పంచాలని కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను రాష్ట్ర పశు సంవర్ధక, యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.…

అక్షరానికి ఆంక్షల సంకెళ్లు

– నిరుద్యోగుల గొంతు కోస్తున్న వ్యవస్థల వైఫల్యం – విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు – బలిపీఠంపై నిరుద్యోగుల భవిష్యత్తు                                                  …

వ్య‌వ‌సాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం

– ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో మంత్రి తుమ్మల రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమ‌వుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో సోమవారం  నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మంత్రి…

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

– ఇంట్లో ఫ్రస్టేషన్‌ను బయట చూపిస్తే ఎలా? – కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే సామేల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: సోదరి కవిత ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారు. గాంధీ…

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం

– సెంట్రల్ హాలును త్వరగా పూర్తి చేయాలి – పబ్లిక్ గార్డెన్‌లో సభ్యులకు క్లబ్ ఏర్పాటు – స్పీకర్, మండలి ఛైర్మన్ తో సిఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్ తరహాలో ఉండేలా అవసరమైన మార్పులు చేపట్టాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చేపట్టాల్సిన పనులపై…

మెడికల్  టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం

– ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : హైదరాబాద్‌లో మెడికల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వైద్యం కోసం వచ్చే వారి కోసం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డైరెక్ట్‌గా విమానాలు హైదరాబాద్ వచ్చేలా కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో అపోలో హాస్పిటల్స్…

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– కొరత సృష్టిస్టే కఠిన చర్యలు తప్పవు – పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టించుకోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో…

డిప్యూటీ సీఎం సీపీఆర్‌వో మధు ఆకస్మిక మృతి

– సంతాపం తెలిపిన సీఎం, మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో సోమవారం కన్నుమూశారు.  ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పితో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో…