Category తెలంగాణ

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

– స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన…

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక

– ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18G పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతోపాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా…

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – జీవో 317తో నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తున్నాం – కార్యదర్శుల అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

– నగర కార్పొరేషన్ల అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.…

కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి

– క్రీడల శాఖ మంత్రి వాకిటి – పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: నారాయ‌ణ‌పేట్ జిల్లా మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్రం గర్వపడేలా, జాతరలా నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు.…

జర్నలిస్టుల అక్రెడిటేషన్ కష్టాలు 

– వెబ్ పోర్టల్ మాడ్యూల్‌పై పాత్రికేయుల ఆగ్రహం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 17 :  రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన అక్రెడిటేషన్ వెబ్ పోర్టల్ జర్నలిస్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు దశలు (అక్రెడిటేషన్ టైప్, బేసిక్ డిటెయిల్స్, ప్రొఫెషనల్, అక్రెడిటేషన్ డిటెయిల్స్) ఒకదానికొకటి లింక్…

మా నాయకులను వేధిస్తే ఊరుకోను..

– కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్…

20న గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్-2026

– ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ కు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల‌ 20న ప్రారంభంకానున్న సీఎం కప్-2026 కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డిని పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, స్పోర్ట్స్…