Category తెలంగాణ

సెయింట్ పీటర్స్‌తో జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ ఒప్పందం

– విద్యా ప్రతిభ, పరిశోధనాభివృద్ధికి ఉపయుక్తం హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జెఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (ఆటానమస్) సంస్థ, మైసూరులోని జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్…

లక్ష్మీపురం మార్కెట్‌లో ‘ప్లాట్ల’ దందా

– కమీషన్‌ వ్యాపారులకు ఓపెన్‌ ప్లాట్ల కేటాయింపు – భార్య పేర లైసెన్సులు.. భర్తల పేర చిల్లర అడ్డాలు – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అటకెక్కిన విచారణ – రాజకీయ ఒత్తిళ్లతో బయటకు రాని నివేదిక – చిరు వ్యాపారుల ఆవేదన పట్టని ఉన్నతాధికారులు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : వరంగల్‌లోని లక్ష్మీపురం మోడల్‌…

అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం

– ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు – 27న రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష – తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆరఎస్ పాలనలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

పార్టీలు పెట్టడం సులభమైపోయింది

– ‘ప్రశిక్షణ్ అభియాన్’లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.. కార్యకర్తల ఐక్యత, సిద్ధాంతం పట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర…

రేపు కవిత కొత్త పార్టీ అవిర్భావం

              (మందువ రవీందర్రావు) తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నది. బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కూతురుగా ప్రపంచానికి పరిచయమైన కల్వకుంట్ల కవిత నేడు. శనివారం కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించ బోతున్నారు. బిఆర్ఎస్ పార్టీనుండి సస్పెండ్ అయిన దాదాపు ఎనిమిది నెలలకే ఆమె స్వంతంగా ఒక…

టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే

– మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వీకెండ్ సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రోలో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్.. లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శించాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని భయపడుతున్నారా.. తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్, క్యూ లైన్…

శంకర్‌గౌడ్ మృతి అత్యంత బాధాకరం

– శవ రాజకీయం చేస్తున్న బండి సంజయ్ – మండిపడ్డ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శంకర్…

ఆర్టీసీ కార్మికులకు అఖిలపక్షం మద్దతు

– పోరాటం చేయాలే తప్ప ప్రాణాలు తీసుకోవద్దు – ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో మూడో…

వ్యూహాత్మక గోప్యతను వీడండి

– ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని ముందే బహిర్గతం చేయాలి – ‘నదీ పునరుజ్జీవం’ ముసుగులో నదుల కాంక్రీటీకర‌ణ‌కు వ్యతిరేకం – కేబినెట్ సబ్ కమిటీకి ఎంజేఏ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా బహిరంగపరచాలని…