Category తెలంగాణ

రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం

– మహిళా సంఘాలకు రూ.5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు – రైతులు, పేదల కోసం రూ.1,21,874 కోట్లు ఖర్చు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర, ప్రజాతంత్ర, జనవరి 19: మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దేందుకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాల సభ్యులకు రూ.5,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్టు…

మహా పూజతో నాగోబా జాతర ప్రారంభం

– వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు – ఎంపీ నగేశ్ పూజలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ…

స్పీకర్‌పై బీజేపీ కోర్టు ధిక్కరణ కేసు

– నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్, జనవరి 19 (ఆర్‌ఎన్‌ఎ): కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే…

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌చార్జిలు

– ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ఆయా మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకుగాను 15మంది మంత్రులు ఇన్‌చార్జిలుగా…

సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు

– రెడ్‌క్రాస్‌ పాలకవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రావుకు ఎమ్మెల్యే నాయిని కితాబు హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 18: రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఇ.వి.శ్రీనివాస్‌ రావు తన చిన్ననాటి మిత్రుడని, పట్టుదలతో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని, సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశంసించారు. శ్రీనివాసరావు పుట్టిన రోజు…

రెడ్ క్రాస్ సొసైటీలో శ్రీనివాస్ రావు సేవ‌లు స్ఫూర్తిదాయ‌కం

Blood Donation Camp

జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం హనుమకొండ, ప్రజాతంత్ర‌ : రెడ్ క్రాస్ సొసైటీలో పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు ఈవీ శ్రీనివాస్ కృషి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ప‌లువురు ప్ర‌ముఖులు కొనియాడారు. ఇ.వి. శ్రీనివాస్ రావు తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో ఆదివారం…

కూడవెల్లి జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

– ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్యను పురస్కరించుకుని నిర్వహిస్తున్న మూడు రోజుల జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి…

అన్ని రంగాల్లో హుస్నాబాద్‌ ముందుండాలి

– ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా – మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది – హుస్నాబాద్‌ను కరీంనగర్‌ జిల్లాలో కలుపుతాము – ఇందిరమ్మ ఇండ్లు, రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 18: హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల…

సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17 : రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్…