Category తెలంగాణ

లిక్కర్‌ ‌కేసు కొట్టేయడంతో స్వామికి మొక్కు

– తిరుమలకు కాలినడకన చేరుకున్న కవిత – త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు – తెలంగాణ ఫస్ట్ ‌నినాదంతో ముందుకు వెళతామని ప్రకటన తిరుపతి, మార్చి 5: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె…

పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ‌లే రోగుల భ‌ద్ర‌త‌కు కీల‌కం

– బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్థాల‌పై చ‌ర్చ‌ – ‘కేర్’ లో  ‘ప్రవర 2026’–కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ స‌ద‌స్సు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: రోగులకు సురక్షితమైన వైద్యం అందించడంలో చట్టపరమైన నిబంధనలు, పారదర్శక వ్యవస్థలు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర 2026’ –కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ సమ్మిట్ 2.0 (సీజీజీఎస్) పేరుతో…

రాష్ట్రంలో వాతావరణ మార్పులు

– మూడో వారంలో పిడుగులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: రాష్ట్రంలో ఈ నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ‌మ్యాన్‌ ‌వెల్లడించారు.  18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్‌ ‌మ్యాన్‌…

ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి సేవలు ఎనలేనివి

– ఆయన బోధన, సాహిత్య సేవలపై జాతీయ సదస్సు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 5 : విద్య, సాహిత్య రంగాల్లో ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి చేసిన కృషి కొనియాడదగినదని కో-చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ విభాగం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి బోధన,…

14 నుంచి టెన్త్ ‌ పరీక్షలు

– వాట్సాప్‌ ‌ద్వారా హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పదో తరగతి పరీక్షలు ఈనెల‌ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్ఎస్‌సీ బోర్డు  గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్‌ ‌టికెట్లను వెబ్‌సైట్‌లలో అధికారులు వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. తెలంగాణలో విద్యార్థులు తమ…

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలి

– మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా సీఈఓలు, డీపీఓలు, డీఆర్‌డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం అమలుపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా…

కిట్స్‌లో రేపు ‘సంస్కృతి-26’ కార్నివాల్

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 5: విద్యార్థి లోకంలో ఒత్తిడిని నివారించి ఆనందాన్ని నింపేందుకు సంస్కృతి -26 పేరుతో జాతీయస్థాయి సాంస్కృతిక కార్నివాల్‌ను కిట్స్(డబ్ల్యు) నిర్వహిస్తున్నది. ఈ కార్నివాల్ కిట్స్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండిఎఫ్) క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) ఈనెల 6, 7 తేదీలలో నిర్వహిస్తోంది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్…

అంగరంగ వైభవంగా భట్టి కుమారుడి వివాహం

– నూతన వధూవరులకు గవర్నర్, సీఎంల ఆశీర్వాదం – ఖర్గే, డీకే, మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు, సినీ నటులు హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని జీఎంఆర్ ఎరేనాలో గురువారం జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహ వేడుక అత్యంత వైభవంగా…

ప్రముఖ కథా రచయిత ముక్తవరం కన్నుమూత

కాళోజీ జంక్షన్ /హనుమకొండ,  ప్రజాతంత్ర, మార్చి 4 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి పూర్వ నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.…