Category తెలంగాణ

పేదరికం నుంచి ప్రగతి పథంలోకి..

– మహిళా రైతులకు గ్లోబల్ మార్కెట్ అవకాశాల కల్పన – మంత్రి సీతక్క ఆలోచనలు ఆచరణలో పెడుతున్న ‘సెర్ప్‌’ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : గ్రామీణ పేదరిక నిర్మూలనకు అసలైన అర్థం చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలోని ‘సెర్ప్‌’ విభాగం వినూత్న…

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి సాయం

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి ఆర్థిక సహాయం మంజూరైనట్లు మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం గురువారం జరిగింది. ఆర్థిక సహాయం…

‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం

– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఎన్నికలనాటి బొమ్మల ఇళ్ల నాటకాలకు చెక్ – రూపాయి లంచం లేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు – సత్తుపల్లి ప్రజా దర్బార్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి సత్తుపల్లి, ప్రజాతంత్ర, మే 21 : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర…

ఊపిరి కోసం పోరాటం

– గుండె చుట్టూ 750 మిల్లీలీటర్ల ద్రవం – రోగికి పునర్జన్మ ప్రసాదించిన బంజారాహిల్స్ కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21: అతను విజయవాడకు చెందిన 48 ఏళ్ల పంతంగి ధనుంజయుడు.. ఒక్కో నిమిషం ప్రాణాన్ని నిర్ణయించే అత్యవసర పరిస్థితిలో ఉన్నాడు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిన స్థితి… గుండె పనితీరు వేగంగా క్షీణిస్తోంది..ఈ…

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

– పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : ఉపాధి హామీ పథకం కింద వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం…

భారత్-యూరప్ నైపుణ్య భాగస్వామ్యం బలోపేతం

– నైపుణ్య ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం – కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేసేందుకు…

మెడికల్ షాపుల బంద్ విజయవంతం

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 20: ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజయవంతమైంది. ఈ మేరకు మెడికల్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్…

స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి

-ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ హైదరాబాద్,ప్రజాతంత్ర, మే20: రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు జూన్ లో పునఃప్రా రంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని…

బజార్ హత్నూర్ లో జొన్న రైతుల ఆందోళన

– సకాలంలో కొనుగోళ్లు లేక రోజుకోచోట ధర్నాలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మే 20: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కొన్ని రోజులుగా జొన్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తాజాగా బజా ర్ హత్నూర్ మండల కేంద్రంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా జొన్న…