Category తెలంగాణ

విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి

– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3: రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి…

కనువిందు చేసిన చంద్రగ్రహణం

న్యూదిల్లీ, మార్చి 3: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చందగ్రహణం కనువిందు చేసింది. చందగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో ప్రకాశవంతంగా మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు.. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్‌, ‌ఫిలిప్పీన్స్, ‌కాలిఫోర్నియాల్లో సంపూర్ణచందగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్‌ ‌డియాలో వైరల్‌…

ఆర్థిక రక్షణ కవచంలా బీమా పథకాలు

– మహిళా సంఘాలకు రూ.246 కోట్ల చెల్లింపు – బీమా భరోసాతో ధైర్యంగా వ్యాపార విస్తరణ – మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్,…

ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేియాలి

– కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల,…

రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు

– వారంలో ఇది రెండోసారి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రొటోకాల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీఐఎసఎఫ్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, క్లూస్…

ఉస్మానియా వర్సిటీలో హోలీ సంద‌డి

– యువతతో కలిసి పాల్గొన్న బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మంగళవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ…

భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం

– అధికారులు కళ్లు తెరిచే వరకు పోరాటం ఆగదు – మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం స్పష్టమ‌వుతోందని, ఇది భూ భారతి పోర్టలా లేక భూ భక్ష పోర్టలా.. పేదల కోసమే ఆవిర్భవించిన భూదాన యజ్ఞ బోర్డ్ తాజాగా ఖమ్మం వెలుగుమట్లలో భూ…

డిజిపి కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను రాష్ట్ర డిజిపి కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల విభాగం అదనపు…

రాజ్యసభకు మరో రెండు రోజులే గడువు

– వికారాబాద్‌ ‌సభలో రాజ్యసభ ప్రస్తావన – సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక – సింఘ్విని తమిళనాడు నుంచి పంపాలని సూచన వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి2: రాజ్యసభ నామినేషన్లకు మరో రెండు రోజుల గడువే ఉంది. ఈ రెండు స్థానాలను బలంరీత్యా కాంగ్రెస్‌ ‌గెచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేయలేదు. వికారాబాద్‌…