Category తెలంగాణ

హుజూర్‌నగర్, కోదాడ రహదారులకు మహర్దశ

– 49 కిమీ సింగిల్ రోడ్లు డబుల్‌గా – రూ.130 కోట్లకు ప్రభుత్వ ఆమోదం సూర్యాపేట,ప్రజాతంత్ర, మార్చి 6:  హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సింగిల్ లైన్‌గా ఉన్న సుమారు 49 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్…

ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల

– మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే – ధరలు బాగుండడంతో రైతుల హర్షం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం భారీగా మిర్చి తరలి వచ్చింది. సుమారు 35 నుంచి 40 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా ఈ సీజన్‌లో ఇదే అధికం. దీంతో యార్డులో ఎటు…

వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

– తనిఖీలు చేపట్టి ఫేక్ కాల్‌గా గుర్తింపు హైదరాబాద్, మార్చి 6: విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇటీవల బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. తాజాగా బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు…

అసంపూర్తిగా అంబర్‌పేట ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు

– వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి – సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో…

వేసవిలో ఉపాధి కూలీలకు కొత్త కష్టాలు

– అమలులోకి రెండు ఫోటోలు – సిగ్నల్ సమస్యతో మరింత ఆలస్యం – ఫీల్డ్ అసిస్టెంట్లకు తప్పని తిప్పలు – ఇలాగైతే పనికి రాలేమంటున్న కూలీలు ములుగు, ప్రజాతంత్ర మార్చి 5: కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభం…

పోలీసులతో గస్తీ ముమ్మరం

– రాత్రి వేళల్లో నడుచుకుంటూ కాలనీల్లో పర్యటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: విజిబుల్‌ ‌పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ఫుట్‌ ‌పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్‌ ‌వాహనాల గస్తీకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ’మేమున్నం’ అనే…

ప్రారంభానికి మరో రెండు చెరువులు సిద్ధం

– 8న బమృకున్-ఉద్-దౌలా – 9న కూకట్‌పల్లి నల్ల చెరువు – సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు – చెరువుల అభివవృద్ధికి పెద్ద పీట వేసిన హైడ్రా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాత బస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువుతోపాటు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి…

అర్ధరాత్రి అవస్థలకు ఇక చెక్

– గిరిజన బిడ్డల ప్రాణాలకు మంత్రి పొంగులేటి భరోసా – తిరుమలాయపాలెంలో ఏరియా హాస్పిటల్‌కు శంకుస్థాపన తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 5: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే…

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

– కడియం విచారణ పూర్తి – దానం విచారణ 7కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌విచారణ పూర్తి కాలేదు. ఆయన…