Category తెలంగాణ

స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు ‘స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్’

– 500 విద్యా సంస్థలతో సైబరాబాద్ పోలీసుల సమావేశం – ప‌రిష్కార మార్గాల‌పై చ‌ర్చ‌ =శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 22 : సైబరాబాద్ పరిధిలో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్…

మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్ – బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమ…

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం రోల్ మోడల్

– పౌర సేవలు మరింత చేరువయ్యేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ – నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్‌ అనుసంధానానికి ‘ఎకో సిస్టం’ – డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా…

ఎంబీబీఎస్ విద్యార్థిని గౌరికి రామన్న భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నర్సింహ కుమార్తె గౌరి వైద్య విద్య‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించ‌గా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించడం, చదివించడం కష్టసాధ్యంగా…

పేదరికం నుంచి ప్రగతి పథంలోకి..

– మహిళా రైతులకు గ్లోబల్ మార్కెట్ అవకాశాల కల్పన – మంత్రి సీతక్క ఆలోచనలు ఆచరణలో పెడుతున్న ‘సెర్ప్‌’ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : గ్రామీణ పేదరిక నిర్మూలనకు అసలైన అర్థం చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలోని ‘సెర్ప్‌’ విభాగం వినూత్న…

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి సాయం

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి ఆర్థిక సహాయం మంజూరైనట్లు మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం గురువారం జరిగింది. ఆర్థిక సహాయం…

‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం

– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఎన్నికలనాటి బొమ్మల ఇళ్ల నాటకాలకు చెక్ – రూపాయి లంచం లేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు – సత్తుపల్లి ప్రజా దర్బార్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి సత్తుపల్లి, ప్రజాతంత్ర, మే 21 : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర…

ఊపిరి కోసం పోరాటం

– గుండె చుట్టూ 750 మిల్లీలీటర్ల ద్రవం – రోగికి పునర్జన్మ ప్రసాదించిన బంజారాహిల్స్ కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21: అతను విజయవాడకు చెందిన 48 ఏళ్ల పంతంగి ధనుంజయుడు.. ఒక్కో నిమిషం ప్రాణాన్ని నిర్ణయించే అత్యవసర పరిస్థితిలో ఉన్నాడు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిన స్థితి… గుండె పనితీరు వేగంగా క్షీణిస్తోంది..ఈ…

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

– పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : ఉపాధి హామీ పథకం కింద వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం…