Category తెలంగాణ

మూసీపై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీల గోల

– గుజరాత్‌ ‌వెళ్లి వివరాలు తెలుసుకోవాలి – మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌ ‌నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది…

ఏసీబీ వలలో అవినీతి చేప

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 2: రెవెన్యూ శాఖలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి అధికారులకు ఓ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేవేందర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో చింతల్ కాలనీకి చెందిన రవికుమార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పలుమార్లు సంబంధిత అధికారి జి.పి.ఓ గణేష్…

క్రీడల్లో ప్రతిభావంతుల‌కు ప్రభుత్వం అండ

– ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలపై మంత్రి వాకిటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2026-2027…

జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌పై వాదనలు

– విచారణ రేప‌టికి వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ ‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావు,…

బాన్సువాడ ఘటన దురదృష్టకరం

– హిందువులంతా ఐక్యంగా పోరాడాలి -హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు – ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారు – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌విమర్శలు కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 2: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.…

ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కళను అందరికీ నేర్పించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌లోని గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి శిక్షణను పూర్తి చేసిన 30మంది గిరిజన ఆర్ట్…

ప్రజలకు గవర్నర్‌, ‌సిఎం హోలీ శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ప్రజలకు రష్ట్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు.…

టీచర్ ట్రైనింగ్ సెంటర్లను బలోపేతం చేయాలి

– ప్రభుత్వానికి డీటీఎఫ్ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్చగల సమర్థులైన టీచ‌ర్ల‌ను తయారు చేసే డైట్ వంటి సంస్థలు నేడు తీవ్రమైన అధ్యాపక కొరత, మౌలిక సదుపాయాల లేమితో చతికిలపడుతున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది.…

దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల  

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల న‌డుమ‌ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆయ‌న‌ పెద్ద అల్లుడు డాక్టర్ శేఖర్ ఇటీవల దుబాయ్‌లో వైద్యుల కాన్ఫరెన్స్ మీటింగ్ కు వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరుగు…