Category తెలంగాణ

ముదిరాజ్ వర్గానికి న్యాయం చేయాలి

– బీసీ-ఎలోకి మార్చాలని విద్యాసంతుల వేదిక డిమాండ్ – ముదిరాజ్ సింహావలోకనం రాష్ట్రస్థాయి సమాలోచన సదస్సుకు ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముదిరాజ్, ముత్తరాసి, తెనుగోళ్లు వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యాసంతుల వేదిక ఆందోళన…

రేప‌టినుంచి ఉప్పల్‌-వరంగల్ రహదారి మూసివేత

– ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైవోవర్ పనుల కార‌ణంగా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి ఉప్పల్ రింగ్ రోడ్డులోని వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. అందువల్ల ప్రస్తుతం జీహెచఎంసీ ఉప్పల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్,…

18 నుంచి క్రీడా, పర్యాటక వారోత్సవాలు

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్ర మంలో భాగంగా ఈనెల 18 నుండి 23వ తేదీ వర కు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈకార్యక్రమాల…

నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రదానోత్సవం

– ముఖ్య అతిథిగా మాజీ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ ఆసఫ్ సయీద్ – నసీమ్ ఆరిఫీ మోనోగ్రాఫ్ ఆవిష్కరించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 ఉర్దూ భాష, సాహిత్యం, జర్నలిజం రంగాల అభివృ ద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు నసీమ్ ఆరిఫీ సేవలు చిరస్మరణీయమని…

పగటి కలలు కంటున్న సీఎం రేవంత్

– ఎంపీ అరుణ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 :ముఖ్యమంత్రిగా 2034 వరకు తానే ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక…

మహిళల ఆర్థిక స్వావలంబనకు వేదిక ‘స్త్రీ నిధి’

– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – స్త్రీ నిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : స్త్రీనిధి సంస్థ మన ఇల్లు వంటిది.. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…

సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉందని, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి విశేషంగా దోహదపడే సామర్థ్యం గలదని ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లను మరింత బలోపేతం చేసేందుకు రాఫ్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్ర సహకార…

అడవిని ఆదాయ వనరుగా మార్చే దిశగా అడుగు

– గిరిజన ఆర్థిక స్వావలంబనకు ఇప్ప పువ్వు ప్రాజెక్టు దిక్సూచి – గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన…

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు

– డిప్యూటీ సీఎంకు అహ్వాన పత్రిక అందించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్‌కు విచ్చేసిన దేవాదాయ, ధర్మాదాయ…