Category తెలంగాణ

15 నుండి భద్రాచలం స్వామివారి కల్యాణ సెక్టార్ టికెట్లు

– నేరుగా, అన్లైన్ ద్వారా విక్రయం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి క్షేత్రము నందు 19వతేదీ నుండి ఏప్రియల్ 02వ తేదీ వరకు జరుగునున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవములలో భాగంగా 27వతేదీన “శ్రీస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవము” మరియు 8.282 “శ్రీస్వామి వారి పట్టాభిషేక మహోత్సవము”లను వీక్షించగోరు భక్తుల సౌకర్యార్ధమై,…

సివిల్స్‌ లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ

– ర్యాంకులు సాధించిన ఇద్ద‌రు విద్యార్థులు – ఐపీఎస్‌కు ఎంపిక‌య్యే అవ‌కాశం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా సివిల్స్‌లో ప‌లువురు ఎస్సీ విద్యార్థులు విజ‌యం సాధించ‌డం సాధ్యమయ్యాయని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

‌ప్రజల మద్దతుతో పాలన సాగిస్తున్నాం

– అందరి మద్దతుతోనే గెలిచాం – మాటలు, మూటలతో గెలిచి రాలేదు – మా వద్ద ఎలాంటి అక్రమ సంపాదనా లేదు – వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచా – సీఎం రేవంత్‌రెడ్డి – మాదిగ ఎంప్లాయీస్‌ ‌సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 6: చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి…

బలగం ఫేమ్ నారాయణకు సతీవియోగం

– రామాయంపేటలో విషాదఛాయలు కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 6: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన మురళీధర్ గౌడ్(బలగం నారాయణ) సతీమణి, వార్డు మాజీ సభ్యురాలు ఐరేని శశికళ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గతంలో రామాయంపేట పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఉన్నారు. శశికళ మృతితో…

హాస్పిటల్స్ లో సమగ్ర పాలన వ్యవస్థలు అవసరం

– హాస్పిటల్స్ లో పరిపాలన, చట్టాల అమలుపై చర్చ – ముగిసిన‌ కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర–2026’ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవర–2026’ గవర్నెన్స్ & కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సదస్సులో హాస్పిట‌ల్స్ పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై…

మూడు వారాల్లో క్యాతన్‌ ‌పల్లి చైర్మన్‌ ఎన్నిక

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,‌ మార్చి 6:  క్యాతనపల్లి మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో…

విద్యార్థులు మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి

– సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి – కిట్స్‌లో జాతీయస్థాయి కార్నివాల్ ‘సంస్కృతి-26’ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: మీ కలల్లో రాణించండి.. సోషల్ మీడియా అసంబద్ధమైన అంశాలకు అలవాటుపడకండి.. తాజా సాంకేతికతలను ఆస్వాదించండి.. మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి అంటూ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, కిట్స్ పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్ విహారి…

అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందాం

– అక్రిడిటేష‌న్‌ల మంజూరులో నిబంధనలు మార్చాలి – డబ్ల్యూజేఐ వినతికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 6 : ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని శుక్రవారం…