Category తెలంగాణ

శిలారూపంలో కాకతీయ సార్వభౌముడు!

– తోటపల్లి శైవ త్రికూటాలయంలో గణపతిదేవుని అరుదైన శిల్పం – ట్టపురాణితో కలిసి నిరాడంబర శివదీక్ష ఆహార్యంలో కాకతీయ చక్రవర్తి – రాజ దంపతులతో లఘు శివలింగానికి పూజ చేయిస్తున్న రాజగురువు – అప్పటి సజీవ రూపాలకు ప్రతిరూపం – తెలంగాణలో లభించిన తొలి అధికారిక రాజదంపతుల శిలాఫలకం          …

బస్సులో మంటలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే బస్సులు ఆగే ప్రాంతంలో ఈ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో బస్సు దిగి ప్రయాణికులు పరుగులు…

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి

– గవర్నర్‌ను కోరిన టీఆర్‌ఎస్ అధినేత కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్లతోపాటు వికారాబాద్ జిల్లా…

మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం

– సంపద సృష్టించే శక్తిగా మహిళలకు ప్రోత్సాహం – ‘సఖి నివాస్’ ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మహిళల భద్రత, వారి గౌరవానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీ రాజ్, గ్రావిÖణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని…

చేవెళ్ల డిక్లరేషన్‌తో దగా చేసిన కాంగ్రెస్

– పోడు భూములకు పట్టాలిస్తామని ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిండు – 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న ప్రభుత్వం – తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి రేవంత్ జైళ్లకు పంపిండు – బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు చేవెళ్ల డిక్లరేషన్…

సెయిలర్ భానుకు మంత్రి సీతక్క అభినందన

హైదరాబాద్, మే 26: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న రెయిన్‌బో హెమ్స్‌లో విధ్యనభ్యసిస్తున్న యువ సైలర్ రమేజా భానును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో అభినందించారు. ఒమన్, సింగపూర్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రమేజా భాను పలు జాతీయ,…

ఎంఐఎం కనుసన్నల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్

– ఆ రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయ్  – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ ఎంఐఎం (మజ్లిస్) కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

హైదరాబాద్‌కు మరో కొత్త జీసీసీ

– ప్రభుత్వంతో ఎంవోయు చేసుకున్న రీజెనరాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో…

ఇది మహిళా శక్తి మహోత్సవం

– మహిళా వారోత్సవాలను జయప్రదం చేయాలి – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన అక్కచెల్లెమ్మలకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహిళా వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు…