Category తెలంగాణ

అధికారుల ఆదర్శ వివాహం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 24: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్ద‌రు ఉన్నతాధికారుల వివాహం ఆదర్శప్రాయంగా నిలిచింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం ఆదర్శ వివాహం చేసుకున్నారు. శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి…

ట్యాపింగ్‌ ‌విషయాన్ని కేటీఆర్‌ అం‌గీకరించారు

– మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 24:ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని.. కానీ, కేసీఆర్‌ ‌హయాంలో మాత్రమే ఇది వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దేశ భద్రత కోసం చేయాల్సిన ట్యాపింగ్‌ ‌రాజకీయ స్వలాభం కోసం చేసిన ఘనులు కెసిఆర్‌ అన్నారు. అందుకే దీనిపై విచారణ జరపాల్సి వొచ్చిందన్నారు.…

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలి

– మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క – మేడారంలో ‘ప్రజాతంత్ర’ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 24 : పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మ‌ధ్య‌ వారధిలా పనిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరలో ప్రజాతంత్ర…

సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా

– మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రి అజారుద్దీన్ సూర్యాపేట, ప్రజాతంత్ర, 24: జాన్ పహాడ్ దర్గా సర్వమత సమ్మేళనానికి ప్రతీక అని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకున్నారు. ఆనంతరం అయన మాట్లాడుతూ శుక్రవారం ఉర్సు…

శాశ్వత రవాణా సౌకర్యాలే లక్ష్యం

– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 24: మేడారం జాతరకు భక్తుల సౌలభ్యం కోసం నాలుగు వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని, అవసరాన్నిబట్టి మరిన్ని బస్సులు పెంచేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

నాగార్జున పాఠశాలలో ఘ‌నంగా అక్షరాభ్యాస మహోత్సవం

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు రామన్నపేట, ప్రజాతంత్ర జనవరి 23 : విద్యకు అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విశేష…

నిరుద్యోగులారా.. నిరాశ వద్దు

– రాష్ట్రం ఇవ్వకపోయినా మోదీ ప్రభుత్వం ఉద్యోగాలిస్తోంది – యువతను సొంత కాళ్లపై నిలబడేలా చేస్తోంది – కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

టెండ‌ర్ ర‌ద్దు చేశారంటే అవినీతి జ‌రిగిన‌ట్టే క‌దా!

– మ‌సిబూసి మారేడుకాయ చేయొద్దు – డిప్యూటీ ముఖ్య‌మంత్రి  సోలార్ స్కాంపై మాట్లాడ‌రేం? – రేవంత్ బావ‌మ‌రిది కోస‌మే ఈ త‌తంగ‌మంతా – ఎక్స్ వేదిక‌గా హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 24: బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విక్ర‌మార్క‌ విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు…

తెలంగాణ జాగృతి సింహ గర్జన

– స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు మాస్టర్‌ ‌ప్లాన్‌ -‌ ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌సింహం గుర్తు పై పోటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24: రాజకీయంగా బలపడడానికి అసవరమైన రీతిలో జాగృతి అధ్యక్షురాలు కవిత అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు అవసరమైన విధంగా పునాదులు వేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిలబడాలన్న దిశగా వ్యూహం వేస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ…