Category తెలంగాణ

గవర్న్ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో భట్టి భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 7: మహారాష్ట్ర గవర్నర్‌ ‌గా బదిలీపై వెళుతున్న జిష్ణు దేవ్‌ ‌వర్మని లోక్‌ ‌భవన్‌ ‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలను పంచుకున్నారు. అలాగే ఇంతకాలం తెలంగాణ గవర్నర్‌గా ఇక్కడి అభివృద్ధిలో భాగమైనందుకు అభినందించారు. ఇటీవలి…

ఏపీ సమాచార కమిషనర్ రెహానా బేగంకు పీహెచ్ డీ ప్రదానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం పద్మావతి మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. ‘తెలుగు పత్రికల్లో అంతర్జాతీయ వార్తల కవరేజ్’ అనే అంశం పై ప్రొ. బి.ఎన్. నీలిమా పర్యవేక్షణలో పరిశోధన చేశారు…

కిట్స్‌లో విజయవంతంగా ముగిసిన కార్నివాల్ ‘సంస్కృతి-2026‘

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 7: సాంస్కృతిక సాంప్రదాయ బీట్‌లు విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అన్నారు. కిట్స్ క్యాంపస్‌లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండీఎఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(సాక్), కిట్స్ డబ్ల్యు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక కార్నివాల్ ‘సంస్కృతి-26’…

చేనేత దంపతుల అద్భుత సృష్టి

– చీరలో మెరిసిన నారీశ‌క్తి – మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆవిష్క‌ర‌ణ‌ – ఆడ‌బిడ్డ‌ల విజ‌యాల‌ను తెలిపే చేనేత చీర‌ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర మార్చి 7: మహిళా శక్తికి సంబంధించి సృజనాత్మకతను ప్రతిబింబించేలా హ‌రిప్ర‌సాద్ దంప‌తులు నేసిన చీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల శక్తి, సహనం, సాధనను ప్రతిబింబించేలా ఈ చీరను నేసి…

సీఎం రేవంత్ రెడ్డి కర్ణుడేమీ కాదు

– అభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ – విధ్వంసానికి కేరాఫ్ కాంగ్రెస్ – రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టండి – బీఆర్ఎస్ చొప్పదండి కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బూతులు…

నిత్య విద్యార్థులే ఉత్తమ వైద్యులు

– ప్రతిభ, నైతికత, కరుణ వృత్తిలో మూల సూత్రాలు – ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని, ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించే…

అత్యధిక ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలి

– వడగాడ్పులు వీచే అవకాశం – వైద్యారోగ్య శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: రాష్ట్రంలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన ఎండలతోపాటు వడగాడ్పులు వీచే అవకాశమున్నదని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీలు పెరగనున్న…

సీఎంతో యూఎస్ డెలావర్ గవర్నర్ భేటీ

– హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: యూఎసఏ డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఆయన సీఎంతో చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు,…

బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కండి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: బి.ఆర్.ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం – నాచారం గుట్ట ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుండి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆలయ చైర్మన్ రవీందర్ , ఈఓ రంగాచారి , అర్చకులు శుక్రవారం…