Category తెలంగాణ

హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీని ఎంచుకోవాలి

– ఎంసెట్ విద్యార్థులకు మంత్రి పొన్నం వినతి – కాలేజీ కోడ్, బ్రోచర్, పోస్టర్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, మేజూఊ 27 : ఎంసెట్ రాసిన విద్యార్థులు హుస్నాబాద్ శాతహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఆప్షన్ తీసుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక…

వయస్సు వల్ల చికిత్స కష్టమన్నారు

– ‘కేర్’లో సంక్లిష్ట‌ గుండె శస్త్రచికిత్స విజయవంతం – వృద్ధురాలికి ప్రాణం పోసిన వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: తీవ్ర గుండె సమస్య, కిడ్నీ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సంక్లిష్ట గుండె శస్త్రచికిత్స చేసి సాధారణ జీవితం గడిపేలా చేయగలిగారు. అనంతపూర్‌కు…

ప్ర‌భుత్వానివి త‌ప్పుడు లెక్క‌లు

– రైతులను మోసం చేస్తున్న రేవంత్ స‌ర్కార్‌ – బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తూ రైతులను ఘోరంగా మోసం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన రైతు…

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుకు రంగం సిద్దం?

– జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలతో.. – డీజీపీని కలిసి రక్షణ కల్పించాలన్న నాగేశ్వర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో నాగేశ్వర రావు…

శిలారూపంలో కాకతీయ సార్వభౌముడు!

– తోటపల్లి శైవ త్రికూటాలయంలో గణపతిదేవుని అరుదైన శిల్పం – ట్టపురాణితో కలిసి నిరాడంబర శివదీక్ష ఆహార్యంలో కాకతీయ చక్రవర్తి – రాజ దంపతులతో లఘు శివలింగానికి పూజ చేయిస్తున్న రాజగురువు – అప్పటి సజీవ రూపాలకు ప్రతిరూపం – తెలంగాణలో లభించిన తొలి అధికారిక రాజదంపతుల శిలాఫలకం          …

బస్సులో మంటలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే బస్సులు ఆగే ప్రాంతంలో ఈ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో బస్సు దిగి ప్రయాణికులు పరుగులు…

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి

– గవర్నర్‌ను కోరిన టీఆర్‌ఎస్ అధినేత కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్లతోపాటు వికారాబాద్ జిల్లా…

మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం

– సంపద సృష్టించే శక్తిగా మహిళలకు ప్రోత్సాహం – ‘సఖి నివాస్’ ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మహిళల భద్రత, వారి గౌరవానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీ రాజ్, గ్రావిÖణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని…

చేవెళ్ల డిక్లరేషన్‌తో దగా చేసిన కాంగ్రెస్

– పోడు భూములకు పట్టాలిస్తామని ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిండు – 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న ప్రభుత్వం – తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి రేవంత్ జైళ్లకు పంపిండు – బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు చేవెళ్ల డిక్లరేషన్…