Category తెలంగాణ

ఎన్నికల పక్రియలో పెరిగిన మహిళల భాగస్వామ్యం

– ఎన్నికల హామీల అమలుకు నిలదీస్తున్న మహిళలు – ఐద్వా సమావేశంలో ప్రొఫెసర్‌ ‌శాంతాసిన్హా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: దేశవ్యాప్తంగా ఎన్నికల పక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నదని, పోలింగ్‌ ‌కేంద్రాల్లో వారి వోటింగ్‌ ‌శాతమే అధికంగా ఉంటోందని రామన్‌ ‌మెగసెసే అవార్డు గ్రహీత, ఐద్వా రిసెప్షన్‌ ‌కమిటీ చైర్పర్సన్‌ ‌ప్రొఫెసర్‌ ‌శాంతాసిన్హా తెలిపారు. ఎన్నికల హాలు అమలు చేయకుంటే…

ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం

suryapet press culb opening

 ఏఐసిసి సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సొంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తమవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…

కర్రెగుట్టల్లో పేలిన మందుపాతరలు

– పదిమంది భద్రతా సిబ్బందికి  తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, ఐఈడీలు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్‌ ‌చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక…

తెల్లాపూర్ లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు 

– రమణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న  – శాంతిభద్రతలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పటాన్ చెరు,ప్రజాతంత్ర,జనవరి 26: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు రమణను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. తెల్లాపూర్ లోని మై…

దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

* సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి * గణతంత్ర వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి26: దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ను దేశంలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి…

సేవాగుణం  ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి

– బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి26:  ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి సూచించారు. రాజకీయాలంటే ఏదో అనుకుని ఆలామంది భ్రపడతారని అన్నారు. ప్రజలకు సేవచేయడం, ప్రధాన లక్ష్యం కావాలన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని 12వ వార్డు బేతాళ స్వామి కాలనీలో ఏర్పాటు చేసిన…

మేడారాన్ని సందర్శించిన మావోరి తెగ ప్రతినిధులు

– గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన – కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క ములుగు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 26:  ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల  ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ…

ఏదులాపురాన్ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతా

– మంత్రి పొంగులేటి – రూ. 2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన – గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది – అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఏదులాపురం, ప్రజాతంత్ర, జనవరి 26: రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన (రోల్ మోడల్) మున్సిపాలిటీగా…

అక్రిడిటేషన్‌ ‌జీవో సవరణ

సవరణ జీ.ఓ.నెంబర్‌ 103  ‌జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: ప్రభుత్వం జారీచేసిన అక్రిడిటేషన్ల జీ.ఓ.పై జర్నలిస్టుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటుకు పూనుకుంది. డెస్క్ ‌జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్‌ ‌కార్డులే  జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీ.ఓ. నెంబర్‌ 103 ‌పై తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ‌సంఘం హర్షం వ్యక్తం…