Category తెలంగాణ

బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి

– అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : ప్రభుత్వ విద్యా సంస్థలలో బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలస్థాయి వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా కార్యాచరణ…

పేదల నోరు కొడుతున్న ప్రధాని మోడీ

TPCC Chief Mahesh Kumar Goud fire

-మహేశ్ కుమార్ గౌడ్‌ మెదక్, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రధాని మోడీ పేదవాళ్ళ నోటికాడి ముద్దను లాక్కోవాలని చూస్తున్నాడని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. జాతీయ ఉపాధి హామీచట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ జిల్లాలో  నరేగా బచావో, బీజేపీ హటావో నినాదంతో నిరసన…

ఏసీబీకీ చిక్కిన నార్నూర్ ఏఈ శ్రీకాంత్ డిస్మిస్

– అవినీతికి పాల్పడితే కటకటాలే.. బ్లాక్ లిస్టులో వివరాలు – హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ దుర్గం శ్రీకాంత్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించామని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్…

సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి ప్రతీకలు

– ప్రజలకు రామచందర్‌రావు శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: తెలంగాణ ప్రజల, హిందువుల, ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి నిలువెత్తు ప్రతీకలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కొనియాడారు. కొంగు బంగారమై కొలువైన మేడారం కోట్లాది భక్తుల నమ్మకానికి నిలయమన్నారు. సమ్మక్క సారలమ్మల దీవెనలతో తెలంగాణ ప్రజలు శాంతి,…

సిట్‌ ‌విచారణకు హాజరైన సంతోష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి27:  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్‌ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్‌ ‌సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ సంతోష్‌రావు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు…

టీపీసీసీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.…

మేడారం భక్తులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27:  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌భక్తులందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ’వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను కొలుస్తూ భక్తులు ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద…

ఘనంగా సచివాలయ స్పోర్ట్స్ మీట్ – 2026 ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్, శాసనసభ, లోక్ భవన్ ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహిస్తున్న సచివాలయ స్పోర్ట్స్ మీట్-2026 ఎల్బీ స్టేడియంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి…

రోడ్డు భ‌ద్ర‌త‌పై ‘భద్రం నాన్న’ షార్ట్ ఫిలిం

– ఆవిష్క‌రించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27:  రోడ్డు భద్రతపై సర్వేజన ఫౌండేషన్ రూపొందించిన ‘భద్రం నాన్న’ షార్ట్ ఫిలింను డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి మంగళవారం  తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్వేజన ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ గురవారెడ్డి, సీఈఓ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్‌ బి.…